ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మర్కూక్ మండలం వర్ధరాజ్పూర్లోని వర్ధరాజస్వామి రథోత్సవానికి ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి హాజరై స్వామ
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా పడకేసిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారానికి నోచుకుంటున్నాయి. గతంలో ఎక్కడి చె
హాలియా మున్సిపాలిటీకి మహర్దశ పట్టనున్నది. హాలియా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 40 కోట్లు విడుదల చేయగా.. తాజాగా శనివారం మంత్రి కేటీఆర్ మరో రూ. 18.75 కోట్లను మంజూరు చేశారు. దాంతో పట్టణంలో అభివృద్ధి
ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. బుద్ధవనంతో పాటు హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ప్ర
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రూ.820కోట్లతో నియోజకవర్గం అంతటా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సాగర్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని రాష�
నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధుల వరద పారిస్తూ అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు. ఏడాది కాలంలో అభివృద్ధి, సంక్షే
1955 డిసెంబర్ 10న నాగార్జుసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగానే వివిధ రాష్ర్టాలు, జిల్లాల నుంచి వేలాది మంది ప్రజలు ఉపాధి కోసం ఇక్కడికి వలస వచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానంతరం ఎన్నో కుటుంబాలు స్థిర నివాసాల�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం పుట్టిన ఊరు ఆసిఫాబాద్ మండలంలోని రౌట అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి తెలిపారు. మండలంలోని రౌట స�
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం ద్వారా గొల్ల కురుమలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్కొన్నారు. రెండో విడత �
తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే మెతుకు సీమ ఉమ్మడి మెదక్ జిల్లాకు మేలు జరిగిందని, సీఎం కేసీఆర్ చలవతో ఎంతో అభివృద్ధి జరిగిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్న�
తుంగతుర్తి నియోజకవర్గాన్ని హత్యా రాజకీయాల నుంచి అభివృద్ధి దిశగా పయనింపజేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిల్పకుంట్ల
గతంలో హైదరాబాద్ సభ సాక్షిగా సుష్మా స్వరాజ్ ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించారు.. మోదీకి చిత్తశుద్ధి ఉంటే.. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే.. తెలంగాణపై ప్రేమ ఉంటే ప్రాజెక్ట�
కొత్తగా ఏర్పాటైన పేట జిల్లాను పాత జిల్లాలకు దీటుగా అభివృద్ధ్ది చేసుకోవాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నారు. సోమవారం పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు పర్యటన సందర్
మండలంలోని అమ్మాపూర్ గ్రామం అభివృద్ధ్ది పథంలో ముందుకు సాగుతోంది. అభివృద్ధ్దికి ఆమడదూరంలో ఉండే అమ్మాపూర్ గ్రామం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత గ్రామంలో అభివృద్ధ్దికి అడుగులు పడ్డాయి. ఒకప్ప�
ఎనిమిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, పేదల జీవితాల్లో కన్నీళ్లు తుడిచి ఆనందం నింపుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట �