సీఎం కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రంలోని ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని సునీతామహేందర్రెడ్డి ద�
దేశ ప్రగతికి తెలంగాణ చేస్తున్న కృషి ఎనలేనిదని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు
నూతనంగా వీడీసీసీ రోడ్లు మంజూరైన ప్రాంతాల్లో అవసరమైన తాగునీరు, డైనేజీ నిర్మాణ పనులను తక్షణమే చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మాసబ్ట్�
సర్కారు బడులకు సకల సౌకర్యాలను కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రైవేటుకు దీటుగా నిర్వహిస్తామని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఇందుకోసం వాటి బాగుకు అదనపు నిధుల మంజూరు కోసం కృషి చేస్తామన్నారు. శేర�
పల్లె ప్రగతిని అందిపుచ్చుకున్న కీసర మండల కేంద్రం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. కీసర సర్పంచ్గా రెండు పర్యాయాలు చేయడంతో పూర్తి అనుభవం ఉన్న సర్పంచ్ నాయకపు మాధురి కీసర అభివృద్ధి విషయంలో ఫోకస్ పెట్టారు. 15
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రతి ఒక్కరూ పార్టీ లో చేరుతున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. కాటారం మండలానికి చెందిన కాంగ్రెస్ ప�
పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందాయని, ఈ నేపథ్యంలో జూన్ 3వ తేదీ నుంచి నిర్వహించే ఐదో విడుతను విజయవంతం చేయాలని ఎంపీపీ తేజావ�
పల్లెప్రగతి కార్యక్రమం గ్రామాలకు సరికొత్తరూపును తీసుకొచ్చింది. రాష్ట్ర సర్కారు నాలుగు విడుతలుగా అమలు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా నెలనెలా క్రమం తప్పకుండా విడుదల చేసిన నిధులతో ఊళ్లన్నీ ప్రగతి బాటపట్టా�
రాబోయే 20 ఏళ్లలో మహబూబాబాద్ పట్టణాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రత్యేక ప్రణాళిక చేసినట్లు మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, కమిషనర్ ప్రసన్నారాణి వెల్లడించారు. శనివారం మున్సిప�
రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషిచేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో ఆమె స్థానిక మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం ప్రత్యేక పూజలు చేశార�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకంతో లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దళితబంధు పథకం కింద తొలి విడుతలో ఎంపికైన బాల్కొండ నియోజ
రాష్ట్రంలో పౌరుల ఆరోగ్య సూచిక హెల్త్ ప్రొఫైల్ను రూపొందిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీశ్ రావు తెలిపారు. ప్రస్తుతం సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ఇందుకు సంబంధించి వివరాల సేకరణ జరుగుతున్నద