ఎనిమిదేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పతాక శీర్షికగా మారింది. శతాబ్దాల ఘనమైన వారసత్వం ఉన్న మహానగరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నద
రేపటి తెలంగాణకు సిరిసిల్ల ప్రగతే ప్రతిబింబమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ వ్యాఖ్యానించారు. కుల, మత ఆధిపత్యాన్ని తెలంగాణ నేల సహించదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంల�
గురుకులాలకు దీటుగా సరూర్నగర్ డివిజన్లోని విక్టోరియా మెమోరియల్ (వీఎం) హోంను తీర్చిదిద్దుతామని షెడ్యుల్ కులాల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిలు హామీఇచ్చారు. గురువారం వీఎం హ
‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. నాణ్యమైన విద్యనందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంతో పాఠశాలలకు మహర్దశ రా�
పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ శాఖ డిప్యూటీ కమిషనర్ రవీందర్రావు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని వంగపల్లి గ్రామంలో పల్లెప్
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి నాయకత్వంలో నకిరేకల్ పట్టణానికి కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.నకిరేకల్లో రూ.75 లక్షలతో చే�
‘అభివృద్ధి అంటేనే బాల్క సుమన్. చరిత్రలో నిలిచిపోయేలా చెన్నూర్ నియోజకవర్గాన్ని ప్రగతి బాట పట్టిస్తున్నారు’అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశంసించారు. బుధవారం కోటపల్లి మం
పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలో రూ.10లక్షలతో నిర్మించనున్న గౌడ సంఘం భవనానికి, రూ.2.5లక్షలతో చేపడుతున్న సీసీరోడ్డు పనులకు గురువారం ఆ�
సూర్యాపేటలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని పురపాలక పరిపాలన అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుదర్శన్రెడ్డి, కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ సత్యనారాయణ అధికారులకు సూచించారు. రాష్ట
నల్లగొండ చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూనే జిల్లాకేంద్రాన్ని సాంస్కృతికంగా, పర్యాటకంగా తీర్చిద్దిదేందుకు అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో రహదార
దేశంలోని అనేక రాష్ర్టాల చూపు తెలంగాణ వైపే ఉందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. అభివృద్ధిలో అంతలా దూసుకెళ్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదని అన్నారు. పేదల సొంతింటి కలను నెర
కాలనీల అభివృద్ధికి పట్టణ ప్రగతి దోహదం చేస్తుందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. హబ్సిగూడ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో ఎమ�
పట్టణ ప్రగతిలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ప్రకాశ్నగ
పల్లెలను బాగు చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని హవర్గ గ్రామాన్ని సందర్శించారు. వీధుల గుండా తిరుగుతూ ప్రజల సమస్యలు �