రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఆదివారం మూడో రోజూ కొనసాగాయి. ప్రజాప్రతినిధులు, నాయకులు ఊరూరా సందడి చేశారు. గ్రామస్తులతో కలిసి నడుస్తూ, సమస్యలు తెలుసుక�
గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. పల్లెప్రగతిలో భాగంగా ఆదివారం చేపట్టిన పనులను
సీఎం కేసీఆర్ దుబ్బాక నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతు పనులకు రూ.40 కోట్లు నిధులు మంజూరు చేయడంతో టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న�
ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి సాధిస్తాయని జిల్లా సంక్షేమాధికారి,మండల ప్రత్యేకాధికారి యాదయ్య అన్నారు. మండలంలోని రాగిబావి, పనకబండ, ముశిపట్ల, సదర్శాపురం, �
సీఎం కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రంలోని ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని సునీతామహేందర్రెడ్డి ద�
దేశ ప్రగతికి తెలంగాణ చేస్తున్న కృషి ఎనలేనిదని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు
నూతనంగా వీడీసీసీ రోడ్లు మంజూరైన ప్రాంతాల్లో అవసరమైన తాగునీరు, డైనేజీ నిర్మాణ పనులను తక్షణమే చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మాసబ్ట్�
సర్కారు బడులకు సకల సౌకర్యాలను కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రైవేటుకు దీటుగా నిర్వహిస్తామని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఇందుకోసం వాటి బాగుకు అదనపు నిధుల మంజూరు కోసం కృషి చేస్తామన్నారు. శేర�
పల్లె ప్రగతిని అందిపుచ్చుకున్న కీసర మండల కేంద్రం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. కీసర సర్పంచ్గా రెండు పర్యాయాలు చేయడంతో పూర్తి అనుభవం ఉన్న సర్పంచ్ నాయకపు మాధురి కీసర అభివృద్ధి విషయంలో ఫోకస్ పెట్టారు. 15
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రతి ఒక్కరూ పార్టీ లో చేరుతున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. కాటారం మండలానికి చెందిన కాంగ్రెస్ ప�
పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందాయని, ఈ నేపథ్యంలో జూన్ 3వ తేదీ నుంచి నిర్వహించే ఐదో విడుతను విజయవంతం చేయాలని ఎంపీపీ తేజావ�
పల్లెప్రగతి కార్యక్రమం గ్రామాలకు సరికొత్తరూపును తీసుకొచ్చింది. రాష్ట్ర సర్కారు నాలుగు విడుతలుగా అమలు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా నెలనెలా క్రమం తప్పకుండా విడుదల చేసిన నిధులతో ఊళ్లన్నీ ప్రగతి బాటపట్టా�