నల్లగొండ చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూనే జిల్లాకేంద్రాన్ని సాంస్కృతికంగా, పర్యాటకంగా తీర్చిద్దిదేందుకు అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో రహదార
దేశంలోని అనేక రాష్ర్టాల చూపు తెలంగాణ వైపే ఉందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. అభివృద్ధిలో అంతలా దూసుకెళ్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదని అన్నారు. పేదల సొంతింటి కలను నెర
కాలనీల అభివృద్ధికి పట్టణ ప్రగతి దోహదం చేస్తుందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. హబ్సిగూడ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో ఎమ�
పట్టణ ప్రగతిలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ప్రకాశ్నగ
పల్లెలను బాగు చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని హవర్గ గ్రామాన్ని సందర్శించారు. వీధుల గుండా తిరుగుతూ ప్రజల సమస్యలు �
పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. పట్టణ ప్రగతిలో
నియోజకవర్గాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, రే�
‘మన ఊరు- మనబడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు కొత్త రూపు వస్తున్నదని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ తెలిపారు. ధర్మారం మండలం నంది మేడారంలో ఆమె ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డితో కలిసి సోమవారం పర్యటించారు. ఈ స�
రాష్ట్రంలో టీఆర్ఎస్తోనే అభివృద్ధి.. సంక్షేమం జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నదని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. గుడి లేని ఊరు ఉండది.. అన్నట్లుగా ఈ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఆదివారం మూడో రోజూ కొనసాగాయి. ప్రజాప్రతినిధులు, నాయకులు ఊరూరా సందడి చేశారు. గ్రామస్తులతో కలిసి నడుస్తూ, సమస్యలు తెలుసుక�
గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. పల్లెప్రగతిలో భాగంగా ఆదివారం చేపట్టిన పనులను
సీఎం కేసీఆర్ దుబ్బాక నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతు పనులకు రూ.40 కోట్లు నిధులు మంజూరు చేయడంతో టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న�
ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి సాధిస్తాయని జిల్లా సంక్షేమాధికారి,మండల ప్రత్యేకాధికారి యాదయ్య అన్నారు. మండలంలోని రాగిబావి, పనకబండ, ముశిపట్ల, సదర్శాపురం, �