రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతోందని ఎమ్మార్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ వనస్థలిపురం డివిజన్ విస్తృత స�
సంక్షేమానికి సరికొత్త అర్థాన్ని ఇచ్చేలా, పేదల ముఖాల్లో చిరునవ్వే లక్ష్యంగా తెలంగాణలో అమలవుతున్న ఆసరా, కల్యాణలక్ష్మి, రైతుబంధుతోపాటు 450కి పైగా సంక్షేమ పథకాలను అధ్యయనం చేసి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు
మన ఊరు- మన బడి, మన బడి-మనబస్తి కార్యక్రమం కింద గ్రౌండింగ్ పూర్తి చేసిన పాఠశాలల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర విద్యా జాయింట్ సెక్రటరీ హరిత అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లో శుక్రవారం అధికార
ఆరు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న ‘తెలంగాణ’ ప్రపంచం ముందు ఇప్పుడు సగర్వంగా నిలిచింది. ఎనిమిదేండ్ల వ్యవధిలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారింది. కుటుంబసభ్యుల అవసరాలను తీరుస్తూ ఓ కుటుంబ పెద
ప్రకృతి వనాలు పల్లెలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.. పచ్చందాలను పంచుతున్నాయి.. ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పాలకవర్గాలు పూల చెట్లు, పండ్ల చెట్లు, ఔషధ మొక్కలను సంరక్షిస
రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం తెలంగాణ పట్టణ ఆర్థిక వనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) ద్వారా భారీగా నిధులు కేటాయిస్తు
కార్పొరేట్కు దీటుగా విద్యనందించేందుకు ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండలం ప్రతాపసింగారం ప్రభుత్వ పాఠశాలలో ‘మనఊరు-మన బడ�
దేశంలోని అతిపెద్దదైన కేసీఆర్ ఎ కో అర్బన్ పార్కును మరింత అభివృద్ధి చేస్తామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ సమీపంలోని ఎకో అర్బన్ పార్కు లో మంత్రి నిరంజన్రెడ్డి, �
పేదల కండ్లలో సంతోషం నింపి, వారి కుటుబాలకు భరోసా ఇచ్చేందుకే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నెల 28 నుంచి వానకాలం సీజ
లంగాణ సర్కారు చేపడుతున్న అభివృద్ధి పనులతో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. పట్టణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రగతి పథంలో సాగుతున్నాయి. ఏ ఊరు చూసినా సీసీ రోడ్లతో కళకళలాడుతుండగా, సర్వత్రా హర్షాతిరేకాలు
ఎనిమిదేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పతాక శీర్షికగా మారింది. శతాబ్దాల ఘనమైన వారసత్వం ఉన్న మహానగరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నద
రేపటి తెలంగాణకు సిరిసిల్ల ప్రగతే ప్రతిబింబమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ వ్యాఖ్యానించారు. కుల, మత ఆధిపత్యాన్ని తెలంగాణ నేల సహించదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంల�
గురుకులాలకు దీటుగా సరూర్నగర్ డివిజన్లోని విక్టోరియా మెమోరియల్ (వీఎం) హోంను తీర్చిదిద్దుతామని షెడ్యుల్ కులాల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిలు హామీఇచ్చారు. గురువారం వీఎం హ
‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. నాణ్యమైన విద్యనందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంతో పాఠశాలలకు మహర్దశ రా�
పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ శాఖ డిప్యూటీ కమిషనర్ రవీందర్రావు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని వంగపల్లి గ్రామంలో పల్లెప్