తెలంగాణలో జరుగుతున్న ఐటీ రంగం అభివృద్ధిని విదేశీ ప్రభుత్వాలు, అంతర్జాతీయ, జాతీయ ప్రముఖులు, కేంద్రప్రభుత్వం, పలు రాష్ర్టాల సీఎంలు కీర్తించారు. రాష్ర్టావతరణ తర్వాత ఎనిమిదేండ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మండలంలోని మల్కీజ్గూడ గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది. ఊరిలో ఎక్కడచూసినా పచ్చదనం, శుభ్రతతో కళకళలాడుతున్నది. ఇప్పటికే ప
ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం కాప్రా డివిజన్, డాబాగార్డెన్స్లో రూ.20లక్షలతో అభివృద్ధి చేసిన పార్కును స్థానిక కార్పొరే�
సూర్యాపేట పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుందామని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 23వ వార్డు పరిధి రాజీవ్నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేయ�
మన ఊరు -మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జి�
‘మన ఊరు-మనబడి’ పథకం కింద రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.7,500 కోట్లు కేటాయించిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు
గొల్లకురుమల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ అన్నారు. మంగళవారం మండలంలోని బస్వాపురం
స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడంలో, అధునాతన ఎకోసిస్టమ్ను నిర్మించడంలోనూ తెలంగాణ ముందంజలో ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం సైన్స్, పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్క
కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం బల్దియాల అభివృద్ధి కోసం చేపట్టిన పట్టణప్రగతితో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ �
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను చూసే ఊరూరా టీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఇతర పార్టీల నుంచి వెల్లువలా వస్తున్న వలసలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. కొడిమ్యా�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్గా ఎదిగిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర
గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని వాలు తండా గ్రామంలో సోమవారం నిర్వహించిన ఎల్లమ్మ, ముత్యాలమ్మ, దుర్గమ్మ బోనాల పండుగలో ముఖ్య అతిథిగా పాల
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రవాస భారతీయులు కృషిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్�
ఆర్కేపురం డివిజన్ కిన్నెర (స్వాగత్) ఫంక్షన్ హాల్లో మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం డివిజన్ మాజీ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్శర్మ అధ్యక్షతన జరుగగా.. ముఖ్య అతిథిగా రాష్ట