కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అబద్ధాలను ఎంతో అందంగా చెప్పారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. తెలంగాణ పట్ల ఆమె నరనరాన వ్యతిరేకతను నిం
గురివింద గింజ తన కింద ఉన్న నలుపును ఎరుగదన్నట్టు, ప్రపంచ అద్భుతం, ఇంజినీరింగ్ టెక్నాలజీ వండర్ అయిన కాళేశ్వరాన్ని చూడలేని ధృతరాష్ర్టులు వీళ్లు. ‘ఎండా కాలంలోనూ గోదావరి నదిలో 20 కి.మీ. మేర నీళ్లు వ్యాపించి ఉ�
రాష్ట్రంలోనే ఉత్తమ పర్యాటక కేంద్రంగా పాలమూరును తీర్చిదిద్దాలని, అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో �
సహజంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తాయి. కానీ ఇప్పుడు కొందరు తమ స్వార్థప్రయోజనాల కోసం మునుగోడు ఉప ఎన్నికను సృష్టించారు. అయితే తెలంగా ణ వ్యతిరేకులు ఎన్ని కుట్రలు కుహకాలు పన్నినా టీఆర్ఎ�
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పెద్దపల్లి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. భారీ బహిరంగ సభా వేదికగా రాష్ట్రం, దేశంలో బీజేపీ చేస్తున్న ఆగడాలను, కక్షపూరిత చర్యలపై ప్రజలను జాగృతం చేస్తూనే జిల్లాకు నిధులు మంజ�
అద్భుత పథకాలతో తెలంగాణ దేశానికే అగ్రగామిగా నిలిచిందని, తెలంగాణలో ప్రభుత్వ పాలన యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పెద్దబొంకూరు శివారులోని ఎస్సారెస్పీ �
నల్లగొండ : అభివృద్ధిలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిది అందే వేసిన చెయ్యని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపన్న హస్తం అందుకుంటే అభివృద్ధి మీ చెంతకు చేరుతుందని ఆయన పేర్కొన�
పాలమూరులో పర్చుకున్న పచ్చదనం 20 పార్కుల వరకు అభివృద్ధి రూ.కోట్లు వెచ్చించిన అధికారులు పెద్దలకు ఆహ్లాదం.. చిన్నారులకు వినోదం మంత్రి శ్రీనివాస్గౌడ్ చొరవ ప్రశంసలు గుప్పించిన మంత్రి కేటీఆర్ పాలమూరులో పచ�
గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బాలరాజుయాదవ్ సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 24 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో చారిత్రాత్మకమైన రాచకొండ ప్రాంతానికి పూర్వవైభవం వస్తుందని గొర్రెలు, మేకల అభివృద్ధి
అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తూ ఇతర రాష్ర్టాలకు తెలంగాణను ఆదర్శంగా నిలిపారని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. గురువారం మరి�
తెలంగాణ ఏర్పాటు నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.లక్ష. ఈ రోజు రూ.2,78,500. అంటే ఎన్ని రెట్లు పెరిగిపోయాం? మనకంటే ముందుగా ఏండ్లుగా ఉన్న రాష్ర్టాలు కూడా ఈ ప్రగతి సాధించలేదు. చాలా క్రమశిక్షణతో, అవినీతి రహితంగా, చెప్పిం
కరీంనగర్ పట్టణాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాగర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు, ర
భివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా అగ్రగామిగా నిలిచిందని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్ర�
Nalgonda | నల్లగొండ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.233.82 కోట్లు విడుదల చేసింది.
పల్లెల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఇందుకు విరివిగా నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. గురువారం ఆయన గొల్ల