కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో భారత్ కష్టాల్లోకి వెళ్లిందని, ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోరి దేశ పౌరుడిగా తనవంతు బాధ్యతను నిర్వర్తించాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను (బీఆర్ఎస్) జాతీయ పార్టీగా మార్చ�
అబద్ధాలు చెప్పడంలో, వాటిని ప్రచారం చేయడంలో బీజేపీని మించినవారు ఎవరూ లేరని మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా చిట్చాట్లో అన్నారు. బీజేపీ చెప్పిన విషయాలనే తాము ప్రజల్లో చర్చకు పెడుతామని, వారు చేసిందేమిట�
“స్వార్థ రాజకీయాలతో దేశం ఆగమవుతున్నది. మతవిద్వేషాలతో అశాంతి కనిపిస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతున్నది. కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల్లో సరైన వృద్ధి కనిప�
‘విజయదశమినాడు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు నిర్ణయం భారతావనికి శుభసూచకం..ఆయన నాయకత్వంలో దేశ ప్రజల జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. కేసీఆర్ వేసే ప్రతి అడుగు విజయపథమే..మోదీ ఆరాచక పాలనకు చరమగీతం త
దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రజల చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టాడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు. ఆమె చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర మంగళవా
తెలంగాణ నుంచి కేంద్రానికి పోతున్న నిధులెన్ని ? తిరిగి కేంద్రం రాష్ర్టానికి ఇస్తున్నవి ఎన్ని ? లెక్కలు తెలుసుకోండి అని ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు సూచించారు. సొమ్ము కేంద్రానిద
నినాదంతో ఏర్పాటైన సంస్థ ఫ్యాషన్ ఫర్ డెవలప్మెంట్. పదో వార్షికోత్సవాల్లో భాగంగా ఆ సంస్థ.. చరిత్రలోనే తొలిసారిగా ఒక భారతీయ మహిళను న్యూయార్క్లో జరుగుతున్న వేడుకలకు ఆహ్వానించింది.
హాలియా మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించేందకు చర్యలు తీసుకుంటున్నారు. సమగ్రాభివృద్ధికి అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. స్మార్ట్స�