దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రజల చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టాడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు. ఆమె చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర మంగళవా
తెలంగాణ నుంచి కేంద్రానికి పోతున్న నిధులెన్ని ? తిరిగి కేంద్రం రాష్ర్టానికి ఇస్తున్నవి ఎన్ని ? లెక్కలు తెలుసుకోండి అని ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు సూచించారు. సొమ్ము కేంద్రానిద
నినాదంతో ఏర్పాటైన సంస్థ ఫ్యాషన్ ఫర్ డెవలప్మెంట్. పదో వార్షికోత్సవాల్లో భాగంగా ఆ సంస్థ.. చరిత్రలోనే తొలిసారిగా ఒక భారతీయ మహిళను న్యూయార్క్లో జరుగుతున్న వేడుకలకు ఆహ్వానించింది.
హాలియా మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించేందకు చర్యలు తీసుకుంటున్నారు. సమగ్రాభివృద్ధికి అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. స్మార్ట్స�
మీర్పేట ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలు మారిపోయాయి. మన ఊరు-మన బడితో మహర్దశ వచ్చింది. నూతన హంగులతో భవనాలను తీర్చిదిద్దుతున్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాఠశాల రూపు రేఖలు మారిపోయాయి. మనఊరు-మనబడి కార్యక్రమంతో ప�
అభివృద్ధి అంటే తెలంగాణలో మాదిరిగా జరగాలని అస్సాం రాష్ట్ర ప్రజాప్రతినిధులు కొనియాడారు. చాలా పట్టుదలతో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ లాంటి వారు దేశానికి అవసరమని పేర్కొన్నారు. కేంద్ర, రా
ధర్మపురి క్షేత్ర అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, రాబోయే రెండేళ్లలో టెంపుల్ సిటీగా మారుస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి ఆలయ అనుబంధ శ్రీరామలింగేశ్వరాలయంలో మ�
సమైక్య రాష్ట్రంలో సమస్యలతో సతమతమైన సదాశివపేట బల్దియాలో స్వరాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతుండడంతో పట్టణం కొత్తరూపును సంతరించుకుంటున్నది. బల్దియాలో �
రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా పువ్వాడ అజయ్కుమార్ బాధ్యతలు చేపట్టి రేపటితో మూడేండ్లు పూర్తవుతున్నది. ఈ మూడేండ్ల కాలంలో ఉమ్మడి ఖమ్మంజిల్లా ప్రగతిపథంలో దూసుకెళ్లింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలన�