ఉప ఎన్నికల పుణ్యమా అని ఇప్పుడు అందరి దృష్టీ మునుగోడుపైనే కేంద్రీకృతమైంది. దశాబ్దాలపాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ గానీ, గత ఎనిమిదేండ్ల నుంచి కేంద్రంలో అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీ కానీ ఎన్నడూ మ
కారుచీకట్లు తొలగిపోయాయి. కాంతి వెలుగులు దేదీప్యమానంగా వెలుగులీనుతున్నాయి. ఒకప్పుడు చిమ్మచీకట్లలో మగ్గిపోయిన పల్లెలు, పట్టణాలు ఇప్పుడు సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. నాడు అంధకారంలో చిక్కుకున్న మ
Minister Gangula Kamalaker | నాలుగేండ్లుగా మునుగోడులో అభివృద్ధి కుంటుపడిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఒక్కసారి కూడా రాజగోపాల్ రెడ్డి గ్రామాలకు
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాలకు రూ.130 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల�
ఒక వ్యక్తి రాజకీయ ప్రయోజనాలకు కాంట్రాక్టు ఇవ్వడం కాకుండా జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రధాని మోదీని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కోరారు. ఒక వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడద�
తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సదాశివపేట పట్టణంలోని ఊబచెరువు, మెగిలిపేట చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు. అనంతరం ఏర్పాటు చే�
Chirumarthi Lingaiah | మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) దూసుకుపోతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలోని గడపగడపకూ తిరుగుతూ పార్టీ
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అమలవుతున్న సమగ్ర గ్రామీణ విధాన సంస్కరణల ఫలితంగా పల్లెల ముఖచిత్రమే అద్భుతంగా మారిపోయిందని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. జాత�
మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ �
మా ఊళ్లో నా చిన్నతనం నాటి సంగతి ఇది. లచ్చయ్యది మిర్ర పొలం. దాని కిందిపొలం పెంటయ్యది. ఏటి కాలువ కింద పండుతయి ఆ పొలాలు. పోచారం డ్యాం గేట్లు తెరిస్తే ఏటి కాలువ పారుతుంది. ఆ కాలువకు అక్కడక్కడా తూములు ఉండేవి. ఆ తూ�
కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో భారత్ కష్టాల్లోకి వెళ్లిందని, ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోరి దేశ పౌరుడిగా తనవంతు బాధ్యతను నిర్వర్తించాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను (బీఆర్ఎస్) జాతీయ పార్టీగా మార్చ�
అబద్ధాలు చెప్పడంలో, వాటిని ప్రచారం చేయడంలో బీజేపీని మించినవారు ఎవరూ లేరని మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా చిట్చాట్లో అన్నారు. బీజేపీ చెప్పిన విషయాలనే తాము ప్రజల్లో చర్చకు పెడుతామని, వారు చేసిందేమిట�
“స్వార్థ రాజకీయాలతో దేశం ఆగమవుతున్నది. మతవిద్వేషాలతో అశాంతి కనిపిస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతున్నది. కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల్లో సరైన వృద్ధి కనిప�
‘విజయదశమినాడు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు నిర్ణయం భారతావనికి శుభసూచకం..ఆయన నాయకత్వంలో దేశ ప్రజల జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. కేసీఆర్ వేసే ప్రతి అడుగు విజయపథమే..మోదీ ఆరాచక పాలనకు చరమగీతం త