మెడికల్ పీజీ పూర్తి చేసిన వైద్య విద్యార్థులను వైద్యారోగ్య శాఖ ‘సీనియర్ రెసిడెంట్లు’గా నియమిస్తుంది. వీరు ఏడాది కాలంపాటు కేటాయించిన దవాఖానల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అడ్మిషన్ సమయంలోనే బాండ్ ర
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమం ఆ గ్రామ ముఖచిత్రాన్నే మార్చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పంచాయతీ పాలకవర్గం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నది. గ్రా�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మండలంలోని మేడిపల్లి అభివృద్ధి, పచ్చదనం, శుభ్రతలో ప్రగతి పథంలో కొనసాగుతున్నది. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్యార్డు, వైకుంఠధామ�
ప్రభుత్వ పాఠశాలలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. సరికొత్త హంగులతో సర్కారు బడుల రూపురేఖలను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీక�
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం ‘మీతోనేను’ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని రాళ్లగుడుపల్లి, గుట్టమీదితండా, ఎల్లమ్మగడ్డ
అన్ని రంగాల్లో రాష్ట్ర వేగంగా అభివృద్ధి సాధిస్తున్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు ఈశ్వరయ్య కాలనీలో, 11వ వార్డు మారుతీ
రాష్ట్రంలో స్టార్టప్ల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు సర్కారు కృషి చేస్తున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రంగా
కొట్లాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా�
వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి పుణ్యం కోసం కాశీకి వెళ్లినట్లుంది బీజేపీ నాయకుల తీరు. తెలంగాణపై వీళ్లకు ప్రేమ లేదు. కానీ ఇక్కడ సీట్లు కావాలి. ఇక్కడి ప్రజల సమస్యలేమీ వారికి పట్టవు. కానీ అధికారం ఇవ్వమని ప్రజలను
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఒడ్డేపల్లి గార్డెన్లో గురువారం జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. కలెక్టర్ రాహుల్రాజ్
తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని, సదరన్ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖమం�
Talasani Srinivas yadav | మునుగోడు నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారం టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీజేపీ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని
నిర్మల్ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతుండడంతో ఎన్నో కుటుంబాల్లో మార్పు కనపడుతున్నది.. మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత వ