ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అభివృద్ధిలో స్థానికతకు ప్రాముఖ్యమిస్తూ సంస ృతిని పరిరక్షించాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు
వానకాలం ముగియడంతో అధికారులు వాటర్షెడ్-2.0 పథకం అమలుపై దృష్టి సారిస్తున్నారు. గత ఏప్రిల్లో ప్రారంభమైన ఈ పథకంలో 20 జిల్లాల్లో 34 క్లస్టర్లలో 1.41 లక్షల హెక్లార్లను ఎంపిక చేశారు
తెలంగాణ తరహా పథకాళ కోసం దేశ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లతోనే సీఎం కేసీఆర్పై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. దాన్ని జీర్ణించుకోలేని బీజేపీ నేతలు
మెడికల్ పీజీ పూర్తి చేసిన వైద్య విద్యార్థులను వైద్యారోగ్య శాఖ ‘సీనియర్ రెసిడెంట్లు’గా నియమిస్తుంది. వీరు ఏడాది కాలంపాటు కేటాయించిన దవాఖానల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అడ్మిషన్ సమయంలోనే బాండ్ ర
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమం ఆ గ్రామ ముఖచిత్రాన్నే మార్చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పంచాయతీ పాలకవర్గం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నది. గ్రా�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మండలంలోని మేడిపల్లి అభివృద్ధి, పచ్చదనం, శుభ్రతలో ప్రగతి పథంలో కొనసాగుతున్నది. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్యార్డు, వైకుంఠధామ�
ప్రభుత్వ పాఠశాలలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. సరికొత్త హంగులతో సర్కారు బడుల రూపురేఖలను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీక�
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం ‘మీతోనేను’ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని రాళ్లగుడుపల్లి, గుట్టమీదితండా, ఎల్లమ్మగడ్డ
అన్ని రంగాల్లో రాష్ట్ర వేగంగా అభివృద్ధి సాధిస్తున్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు ఈశ్వరయ్య కాలనీలో, 11వ వార్డు మారుతీ
రాష్ట్రంలో స్టార్టప్ల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు సర్కారు కృషి చేస్తున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రంగా
కొట్లాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా�