ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో తీసుకున్న పనులను త్వరగా పూర్తిచేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
నేతన్నలకు భవిష్యత్తుపైన భరోసా కల్పించేందుకు ‘కాంప్రహెన్సివ్ పవర్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ సీం’లో భాగంగా సిరిసిల్లలో భారీ పవర్లూం క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిం�
మహిళా చైతన్యంతోనే మార్పు సాధ్యమని మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ అన్నారు. బుధవారం మండల కేం ద్రంలోని గడి (వారసంత)లో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలే జయంతి ఉత్సావా�
Draupadi murmu | దేశ సమగ్ర వికాసానికి మహిళా సాధికారత అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఏకలవ్య ఆదర్శ పాఠశాలల ద్వారా గిరిజనులకు నాణ్యమైన విద్య అందుతున్నదని చెప్పారు. భద్రాచలం
ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిపేవిధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.
సిరిసిల్లను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపిన మంత్రి కేటీఆర్, ఆది నుంచీ సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్)ను కాపాడుకుంటూ వస్తున్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం కోట్లాది రూపాయలత
తెలంగాణ అభివృద్ధి పథంలో శరవేగంగా సాగుతున్నదనేది మరోసారి ధ్రువపడింది. సామాజిక ప్రగతి సూచీ (2022) ప్రకారం- మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో పాటు పక్కా ఇండ్ల నిర్మాణం, ఉన్నత విద్యాపథకాలు, సురక్షిత ఇంధన వినియోగం వం�
స్వరాష్ట్ర సాధన తరువాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న అనేక చర్యల ఫలితంగానే యావత్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్
ఒకప్పుడు నక్సల్ పీడిత ప్రాంతంగా, తీవ్రవాదానికి చిరునామాగా ఉన్న రుద్రంగి గ్రామం స్వరాష్ట్రంలో మండల కేంద్రంగా ఏర్పడి అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రుద్రంగిలో
ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను సుందరీకరించేందుకు చేపట్టిన ‘మనఊరు-మనబడి’ కింద చేపట్టిన పనులను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అధికారులను ఆదేశించ
తెలంగాణ రహదారులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నది. జిల్లా కేంద్రాలు, ప్రధాన ఆలయాలు, వాణిజ్య ప్రాధాన్యమున్న ప్రధాన రోడ్లకు జాతీయ రహదారులుగా గుర్తింపు ఇవ్వడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తు�
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో వ్యవసాయం దీనస్థితిలో ఉండేదని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ దార్శనికతతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతున్నదని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి నిరంజన్రెడ్డి అన్�
ఆధ్మాత్మిక మార్గంతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. ఇంద్రవెల్లి మండలం అంజీ గ్రామంలోని పూలాజీబాబా ధ్యాన కేంద్రం 33వ వార్షికోత్సవం బుదవారం నిర్వహించారు.