సిరిసిల్లను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపిన మంత్రి కేటీఆర్, ఆది నుంచీ సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్)ను కాపాడుకుంటూ వస్తున్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం కోట్లాది రూపాయలత
తెలంగాణ అభివృద్ధి పథంలో శరవేగంగా సాగుతున్నదనేది మరోసారి ధ్రువపడింది. సామాజిక ప్రగతి సూచీ (2022) ప్రకారం- మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో పాటు పక్కా ఇండ్ల నిర్మాణం, ఉన్నత విద్యాపథకాలు, సురక్షిత ఇంధన వినియోగం వం�
స్వరాష్ట్ర సాధన తరువాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న అనేక చర్యల ఫలితంగానే యావత్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్
ఒకప్పుడు నక్సల్ పీడిత ప్రాంతంగా, తీవ్రవాదానికి చిరునామాగా ఉన్న రుద్రంగి గ్రామం స్వరాష్ట్రంలో మండల కేంద్రంగా ఏర్పడి అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రుద్రంగిలో
ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను సుందరీకరించేందుకు చేపట్టిన ‘మనఊరు-మనబడి’ కింద చేపట్టిన పనులను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అధికారులను ఆదేశించ
తెలంగాణ రహదారులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నది. జిల్లా కేంద్రాలు, ప్రధాన ఆలయాలు, వాణిజ్య ప్రాధాన్యమున్న ప్రధాన రోడ్లకు జాతీయ రహదారులుగా గుర్తింపు ఇవ్వడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తు�
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో వ్యవసాయం దీనస్థితిలో ఉండేదని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ దార్శనికతతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతున్నదని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి నిరంజన్రెడ్డి అన్�
ఆధ్మాత్మిక మార్గంతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. ఇంద్రవెల్లి మండలం అంజీ గ్రామంలోని పూలాజీబాబా ధ్యాన కేంద్రం 33వ వార్షికోత్సవం బుదవారం నిర్వహించారు.
సాగు, తాగు నీటి కోసం ఇబ్బందులు పడ్డ జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎస్టీ, దివ్యాంగుల, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. జిల్లా కేంద్రంలోని మోతె శివారులో ఏర్పాటు చ�
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. ఎంసీడీ ఎన్నికల్లో అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను సాధించిన ఆప్ 126 సీట్లలో విజయం సాధించింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దాదాపు 80శాతం పూర్తయ్యాయని.. కేవలం కాంగ్రెస్ నాయకుల అడ్డుకోవడంతోనే 20శాతం పనులు ఆలస్యమవుతున్నట్లు పేర్కొన్నారు. 190 బీఫాంలు ఇచ్చే నాయకుడనని విర్రవీగడం కాదు.. కాంగ్రె
విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.10.89 కోట్లు మంజూరయ్యని ఎంపీపీ పన్నింటి మధుసూదన్రెడ్డి అన్నారు. మంగళవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల