షాద్నగర్ ప్రాంతం అభివృద్ధే ముఖ్యం తప్పా రాజకీయాలు తమకు అవసరం లేదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో చేపడుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి సంపూర్ణ సహకారం ఉంటే మ�
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలను రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తప్పు పట్టారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా గవర్నర్ మాట్లా
Governor Tamilisai | శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వైద్య, ఐటీ రంగాల్లో నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం తెల్లాపూర్ మున్సిపాలిటీలోని వెలిమెల, ఈదులనాగులపల్లి, కొల్లూర్, ఉస్మాన్నగర్, తెల్ల�
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న తండాలను గుర్తించిన సీఎం కేసీఆర్ తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు.
ములుగు, ఏటూరునాగారం అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, ఈవిషయం తనకు సీఎం చెప్పారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. స్థానిక టీఆర్ఎస్ నాయకుడు కాకులమర్ర
ఆధ్యాత్మిక క్షేత్రంగా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం పాలకుర్తి దేవస్థాన నూతన ధర్మకర
తెలంగాణ ప్రభుత్వం వల్లే ఐనవోలు ఆలయం అభివృద్ధి చెందిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మా�
‘కేంద్రమంత్రి కిషన్రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి రాష్ట్రం అభివృద్ధిపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.. ఎనిమిదేళ్ల కిందటి తెలంగాణకు నేటి తెలంగాణ రాష్ట్రానికి తేడా కనించ
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సంధించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అస్త్రం ప్రకంపనలు పుట్టిస్తున్నది. మేధావుల్లో ఆలోచన రేకెత్తిస్తున్నది. రాజకీయ పార్టీ పెట్టడమంటే పాన్
‘ఇంటింటికీ వెళ్లి ప్రభు త్వ పథకాలను వివరిస్తాం. నగరంలో భారత రాష్ట్ర సమితి మరింత బలోపేతానికి కృషి చేస్తాం’ అంటూ బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ప్రకటించారు. కరీంనగర్ కార్పొరేషన్పై తిరిగి గుల�
రాష్ట్రంలో మాదిరిగానే దేశ ప్రజలకు సుస్థిర పాలన అందించేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని, రాబోయే రోజుల్లో దేశంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ దీమా వ్యక్తం చేశారు. సో
సీఎం కేసీఆర్ సూచనలతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య మరణించడంతో ఆదివారం �