ఆ గ్రామానికి వెళ్తే కొండంత అభివృద్ధి కనిపిస్తుంది. మండలంలోని అన్ని గ్రామాల కంటే ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకోవడానికి ప్రజల సహకారంతో అక్కడి సర్పంచ్ కృషి చేస్తున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట�
చెరువులు నిండుగా ఉంటేనే పల్లెలకు జవ జీవాలు.. కానీ ఉమ్మడి రాష్ట్రంలో జలాశయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. పూడిక చేరడం.. ఆక్రమణలకు గురికావడంతో పూర్వవైభవాన్ని కోల్పోయాయి. చెరువుల కింద ఉన్న వేలాది ఎకరాల భూము�
బంజారాలకు సేవాలాల్ మార్గదర్శకుడని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. హనుమకొండ సుబేదారిలోని �
ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుండటంతో తద్వారా గ్రామాలు పట్టణాలకు దీటుగా అభివృద్ధిలో పోటీ పడుతున్నాయ�
ఆరు నూరైనా ఎట్టి పరిస్థితుల్లోనూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి తీరుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు.
దేన్నైనా కూల్చడం లిప్త కాలం. రెప్పపాటులో సమస్తాన్ని బూడిదగా మార్చవచ్చు. అదే కట్టడం ఎంత కష్టం? ఎంత శ్రమ? ఎన్ని కోట్ల సొమ్ము ఖర్చు అవుతుంది? ఎన్ని ప్రణాళికలు... ఎన్ని రాత్రులు..ఎంత కాలం అవసరం అవుతుంది.
దేశంలోనే ఒక అద్భుతమైన గొప్ప పర్యాటక కేంద్రంగా మానేరు రివర్ ఫ్రంట్ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి కరీం�
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేత రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావును కోరారు. బుధవారం ఆయన ప్రగతిభవన్లో మంత�
సంక్షేమ సంఘాల ఐక్యమత్యంతోనే కాలనీలు అభివృద్ధి చెందుతాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం జీడిమెట్ల డివిజన్, ఎంఎన్రెడ్డి నగర్ ఫేస్-1 వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్