కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, కేంద్రం ఆపినంత మాత్రాన తెలంగాణ ప్రగతి ఆగిపోదని, నిబద్ధత, చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 హెక్టార్ల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కులలో సుమారు రెండున్నర లక్షల మొక్కలు నాటేందుకు ప్రాణాళికలు సిద్ధం చేస్తున్నారు. కీసర, మ
మరికల్ మండల కేంద్రంలో సోమవారం ఆనూహ్య ఘటన చోటుచేసుకున్నది. గ్రామంలో నెలకొన్న సమస్యలను సర్పంచ్ పట్టించుకోవడం లేదని 14 మంది వార్డు సభ్యులకుగానూ 9మంది వార్డు సభ్యులు రాజీనామా పత్రాలను మండల పరిషత్ కార్యాల
ఆ గ్రామానికి వెళ్తే కొండంత అభివృద్ధి కనిపిస్తుంది. మండలంలోని అన్ని గ్రామాల కంటే ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకోవడానికి ప్రజల సహకారంతో అక్కడి సర్పంచ్ కృషి చేస్తున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట�
చెరువులు నిండుగా ఉంటేనే పల్లెలకు జవ జీవాలు.. కానీ ఉమ్మడి రాష్ట్రంలో జలాశయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. పూడిక చేరడం.. ఆక్రమణలకు గురికావడంతో పూర్వవైభవాన్ని కోల్పోయాయి. చెరువుల కింద ఉన్న వేలాది ఎకరాల భూము�
బంజారాలకు సేవాలాల్ మార్గదర్శకుడని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. హనుమకొండ సుబేదారిలోని �
ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుండటంతో తద్వారా గ్రామాలు పట్టణాలకు దీటుగా అభివృద్ధిలో పోటీ పడుతున్నాయ�
ఆరు నూరైనా ఎట్టి పరిస్థితుల్లోనూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి తీరుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు.