సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభు త్వం ఎనిమిదేండ్లలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకే పల్లెబాట నిర్వహిస్తున్నట్లు పరిగి ఎమ్మె ల్యే కొ�
తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలో హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ కనీస పచ్చదనం కరువై వెలవెలబోయి కనిపించేది. ఆయన జయంతి రోజున ఇక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి హడావుడి చేయడం తర్వాత ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడకప�
రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదంటూ ఈ నెల 8న ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనికి మాజీ ఐఏఎస్ అధికారి, కేంద్రప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన అనిల్ స్వరూప్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
దేశంలో తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం పేరు చెప్పాలని తాను విసిరిన సవాల్కు ఇంతవరకు ఒ క్క కేంద్ర మంత్రి కూడా స్పందించలేదని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు బలహీన వర్గాలను పట్టించుకోలేదని, బీఆర్ఎస్ సర్కార్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి ప�
సమైక్య పాలనలో పల్లెలు, పట్టణాలకు అత్తెసరు నిధులే కేటాయించేవారు. అవికూడా పూర్తిస్థాయిలో అందక పనులు మధ్యలోనే ఆగిపోయేవి. ఇక్కడ కనిపిస్తున్న 108 భవనం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలకేంద్రంలోని మండల పరిషత్ �
తెలంగాణ రాష్ట్రం ఏర్పటయ్యాక సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కొల్చారం మండలం పోతంశెట్పల్లి చౌరస్తాలో ఆదివారం నిర్వహించిన బీఆర్
ఉప్పల్ నియోజక వర్గాన్ని నాలుగున్నర ఏండ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఆదివారం పద్మశాలి భవన్లో జరిగిన రామంతాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మే�
గ్రామపంచాయతీ కూడా కాని నాగార్జునసాగర్ను నందికొండ మున్సిపాలిటీగా చేయడమే కాకుండా కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అ�
బాన్సువాడ.. అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ప్రగతికి చిరునామాగా నిలుస్తున్నది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో గత తొమ్మిదేండ్లలో నియోజకవర్గంలో విస్తృతంగా అభివృద్ధి జరిగింది. బాన్సువాడ హెల్త్
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొడుదామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిర్మల్ జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ పిలుపునిచ్చారు.