అబద్ధాల బండి సంజయ్.. అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తలేవా.. అని రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ప్రశ్నలు సంధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను సతీశ్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తూర్పారబట్�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై గ్రామ గ్రామాన చర్చ జరగాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. సనత్నగర్ను అభివృద్ధిలో నంబర్వన్గా తీర్చిదిద్దాం.. మీకు సేవ చేయడానికే మేమున్నాం.. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మహారాష్ట్రకు చెందిన రైతు సంఘం నేతలు ఆదివారం గజ్వేల్, వర్గల్, ములుగు, మండలాల్లో పర్యటించి అభివృద్ధ్దిని పరిశీలించారు. ముందుగా ములుగు రైతు వేదికకు చేరుకున్న బృందం సభ్యులకు ఎమ్మెల్సీ విఠల్, ఎఫ్డీసీ చైర
మీ బలం, బల గం వల్లే కందనూలు అభివృద్ధి సాధ్యపడిందని, గెలిపించినందుకు మీరు తలెత్తుకొని గర్వంగా చె ప్పుకొనేలా సేవా కార్యక్రమాలు చేపడుతానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే 53వ పుట్టినరోజ
అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని అక్బర్నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సోమవారం పాల్గొన్నారు. రూ.25లక్షల నిధులతో నిర్మించిన నక్కల �
గత పాలకుల పట్టింపులేనితనంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న బెల్లంపల్లి నియోజకవర్గం స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రత్యేక శ్రద్ధతో గడప గడపకూ అభివృద్ధి, సంక్షేమ ఫల�
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఆదిలాబాద్ నియోజకవర్గం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. సాగు, తాగునీరు, విద్య, వైద్యం, రవాణా, కులవృత్తులకు చేయూతనందించడానికి ప్రభుత్వ�
సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ దత్తత తీసుకోవడంతో కొడంగల్ నియోజకవర్గం ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నది. మౌలిక వసతులతో కొత్తరూపును సంతరించుకున్నది. గత నాలుగే�
ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోలేరని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ గ్రామానికి చెందిన వంద మంది బీజేపీ,
జీహెచ్ఎంసీలో వివిధ పథకాల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇంజినీరింగ్,
ఏజెన్సీ ప్రాంతమైన ములుగు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకపోయినా సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధికి భారీగా నిధులు వె
తెలంగాణ రాష్ట్రంలో పరకాల నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పరకాల రూపురేఖలు స్వరాష్ట్రంలో మారాయి. పరకాల నుంచి ములుగుకు తరలిపోయిన రెవెన్యూ డివిజన్�
వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మాడల్గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. సోమవారం ర్గంలోని 18వ డివిజన్లో రూ.4కోట్ల 18లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.