బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వచ్చినవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి. రాష్ట్ర సర్కార్ వారికి అండగా నిలుస్తూ కొండంత ధైర్యాన్నిస్తున్నది. 1942లో గుంటూరు జిల్లా ఫిరంగిపూర్ గ్రామానికి చెం
కోకాపేట ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నది. ఇక్కడి భూములు హాట్ కేకులుగా అమ్ముడు పోతున్నాయి. భారీ నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. గత పాలనలో ఇక్కడి భూములను వేలం వేస్తే.. మంచి ధర పలికినా.. అభివృద్ధి మాత్రం ఉం
సూర్యాపేట నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు చేయడంతో పాటు, గత పాలకుల పుణ్యమా అని పేరుకుపోయిన సమస్యలపై మంత్రి జగదీశ్రెడ్డి దృష్టి సారించారు. ఉమ్మడి రాష్ట్రంలో సూర్యాపేట ప్రజలు మురుగునీట
బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రోడ్ల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులను మంజూరు చేసింది. జిల్లాలో రోడ్డులేని గ్రామమంటూ లేన
ప్రపంచాన్ని పాలించేది మనుషులు కాదు, మనిషుల ఆలోచనలే! దీని విస్తృత అన్వయాన్నిఅవలోకిస్తే.. రాష్ట్రం, దేశం, యావత్ ప్రపంచాన్ని మనుషుల్లో జనించే ఆలోచనలే పాలిస్తాయి.
రైతన్నల కష్టంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం కరీంనగర్లోని రాంనగర్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంల�
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, కేంద్రం ఆపినంత మాత్రాన తెలంగాణ ప్రగతి ఆగిపోదని, నిబద్ధత, చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 హెక్టార్ల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కులలో సుమారు రెండున్నర లక్షల మొక్కలు నాటేందుకు ప్రాణాళికలు సిద్ధం చేస్తున్నారు. కీసర, మ
మరికల్ మండల కేంద్రంలో సోమవారం ఆనూహ్య ఘటన చోటుచేసుకున్నది. గ్రామంలో నెలకొన్న సమస్యలను సర్పంచ్ పట్టించుకోవడం లేదని 14 మంది వార్డు సభ్యులకుగానూ 9మంది వార్డు సభ్యులు రాజీనామా పత్రాలను మండల పరిషత్ కార్యాల