ఉప్పల్ నియోజక వర్గాన్ని నాలుగున్నర ఏండ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఆదివారం పద్మశాలి భవన్లో జరిగిన రామంతాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మే�
గ్రామపంచాయతీ కూడా కాని నాగార్జునసాగర్ను నందికొండ మున్సిపాలిటీగా చేయడమే కాకుండా కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అ�
బాన్సువాడ.. అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ప్రగతికి చిరునామాగా నిలుస్తున్నది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో గత తొమ్మిదేండ్లలో నియోజకవర్గంలో విస్తృతంగా అభివృద్ధి జరిగింది. బాన్సువాడ హెల్త్
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొడుదామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిర్మల్ జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ పిలుపునిచ్చారు.
మోదీ జీ! నేను, తల్లి భరతమాత 29వ బిడ్డ తెలంగాణను. నీ తల్లి గుజరాత్కు చిన్న చెల్లెను. నీకు చిన్నమ్మను. బాగున్నావా కొడుకా? నా అక్క కొడుకు చాయ్వాలా ప్రధానయ్యిండని తెలిసి చాలా సంబురపడ్డ బిడ్డ. చిన్ననాటి నుంచి కష
దేశంలో దారిద్య్రం తాండవిస్తున్నదని, డబుల్ ఇంజిన్ సర్కార్లో అభివృద్ధి డొల్ల అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం నాగారం మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత�
అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం 58జీవో కింద సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో సరూర్నగర్ డివిజన్
స్వరాష్ట్రంలో అభివృద్ధి అద్భుతంగా జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. పల్లె ప్ర
ఆశ్రమ పాఠశాలలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. కంటోన్మెంట్లోని బాపూజీనగర్లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో దాదాపు రూ.27లక్షలతో సొలేరా,
అబద్ధాల బండి సంజయ్.. అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తలేవా.. అని రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ప్రశ్నలు సంధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను సతీశ్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తూర్పారబట్�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై గ్రామ గ్రామాన చర్చ జరగాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. సనత్నగర్ను అభివృద్ధిలో నంబర్వన్గా తీర్చిదిద్దాం.. మీకు సేవ చేయడానికే మేమున్నాం.. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మహారాష్ట్రకు చెందిన రైతు సంఘం నేతలు ఆదివారం గజ్వేల్, వర్గల్, ములుగు, మండలాల్లో పర్యటించి అభివృద్ధ్దిని పరిశీలించారు. ముందుగా ములుగు రైతు వేదికకు చేరుకున్న బృందం సభ్యులకు ఎమ్మెల్సీ విఠల్, ఎఫ్డీసీ చైర