మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో వీధి వ్యాపారుల కోసం షెడ్లను ఏర్పాటు చేయిస్తున్నారు. ఆర్సీఐ రోడ్డు మంత్రాల చెరువు సమీపంలో �
తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో లక్షలాది కుటుంబాలకు సింగరేణి కన్నతల్లి వంటిది. ఇక లాభాలు, లాభాల వాటా పంపిణీ, బోనస్, అలవెన్సులు ఇలా ఎన్నో.. ఇదంతా రెండు తెలుగు రాష్ర్టాల ప
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. రూ. 56.66లక్షల నిధులతో మండలకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి పనులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర�
Minister Gangula | రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం, అభివృద్ధికి నిరంతరం పాటు పడుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు.
వేగంగా విస్తరిస్తున్న హుస్నాబాద్ పట్టణానికి తెలంగాణ ప్రభుత్వం సైతం అంతే వేగంగా నిధుల వరదను పారిస్తున్నది. నిధులు లేక సమస్యల వలయంలో చిక్కుకుని విలవిలలాడిన హుస్నాబాద్ నేడు సమస్యలను అధిగమించి అభివృద్�
మండలంలోని వెలిమెల గ్రామంలోని దళితుల నలభై ఏండ్ల కల సాకారమైంది. వెలిమెల, రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామాల మధ్య కొన్నేండ్లుగా సర్వే నంబర్ 434లో శివారు భూమి వివాదం ఉండేది. వెలిమెలలో ఎస్సీలకు కేటాయించిన అసై
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తతతో నల్లగొండ పట్టణ రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే రూ.1,164 కోట్ల అభివృద్ధ్ది పనులకు శ్రీకారం చుట్టగా.. ఈ నెల 15న మరో 590 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అందుకు సంబంధించి మ�
పట్టణం అభివృద్ధి, సుందరీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధా న్యమిస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి పేర్కొన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ పరిధిలోని పలువార్డుల్లో పర్యటించిన ఆయన స్థానిక నేతలు
రమణక్కపేట శివారు గుట్టపై సుమారు మూడు వేల ఏళ్ల నాటి శిలాయుగపు ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రదేశానికి వెళ్లాలంటే ములుగు జిల్లా మంగపేట మండలంలోని రమణక్కపేట గ్రామానికి చేరుకోవాలి. అక్కడికి సమీపంలోని ఎర్రమ్మ�
ఎకో-సెన్సిటివ్ జోన్ (ఈఎస్జడ్)లకు కిలోమీటర్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు నిర్వహించరాదంటూ గతంలో విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు బుధవారం పూర్తిగా ఎత్తివేసింది. కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన
అభివృద్ధే బీఆర్ఎస్ ఎజెండాఅని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలో మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(హెచ్) గ్రామ పంచాయతీ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ఈ పంచాయతీలో 312 కుటుంబాలు ఉండగా.. 1,150 జనాభా ఉన్నది. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామం.. తె