జీవవైవిద్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర జీవవైవిద్య మండలి ప్రధానకార్యదర్శి కాళీచరణ్ కథర్డే అన్నారు. జడ్చర్లలోని బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలంగాణ బొటానికల్ గార్డెన్�
రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే ఆయా పార్టీల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కూడా ముగిశాయి. ఇక అభ్యర్థుల ప్రకటనే �
ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సిద్దిపేజట జిల్లా మహిళలు సద్వి నియోగపరుచుకుంటున్నారు. అధిక వడ్డీ బెడద లేకుండా, రుణం భారం కాకుండా మహిళలకు సహాయాన్ని అందిస్తున్న స్త్రీని�
దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమం పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ సర్కారు కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నది. కార్మికులు తమ పేరును కార్మిక శాఖలో నమోదు చేసుకుంటే ఎన్నో ప్రయోజనా�
రాష్ట్రాభివృద్ధిపై అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ వైపు దేశమంతా చూస్తోందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండలకేంద్రంలో ఆదివారం ఆయన పర్యటించారు.
Minister Sabita Indrareddy |సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indrareddy) అన్నారు.
Minister Vemula | తెలంగాణ రాష్టం సాధించిన అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలో తొమ్మిదేళ్లుగా సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula Prashant reddy) అన్నా�
Minister Errabelli | దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులపై ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Mi
స్థానికంగా వార్డుల్లో జరిగే పనులు నాణ్యతగా ఉండాలంటే స్థానిక ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని, ఆయా పనులను వారు కూడా పరిశీలించాలని చేనేత అభివృద్ధి చైర్మన్ చింతా ప్రభాకర్ సూచించారు.
విముక్త సంచార, ఆర్థ సంచార జాతుల కులాల ప్రాతినిధ్యం.. ఆధునిక అభివృద్ధిలో ఒక్క శాతం కూడా లేకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణ మోహన్రావు అన్న
ములుగు జిల్లాలోని మారుమూల గ్రామం అంకన్నగూడెం అభివృద్ధిలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో మొత్తం 440 మంది జనాభా, 110 కుటుంబాలు ఉన్నాయి. అభివృద్ధిని చూడని ఊరుగా ఆంధ్ర పాలనలో అవస్థలు పడిన ఈ గ్రా�
రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కార్మిక సంక్షేమ మాసోత్సవంలో భాగంగా హనుమకొండ జిల్లా ఉద్యోగుల ఆత్మీయ స�
ఆంక్షలు తొలిగిపోవడంతో 111 జీవో పరిధి అభివృద్ధికి కేంద్రంగా మారనున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ వంటి మరో కొత్త నగరం వస్తుందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అటు ఐటీ కారిడార్... ఇటు అ�