తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి పనులు కొనసాగిస్తూనే క్రీడలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
కాంగ్రెస్ (Congress) పార్టీకి ప్రజలు ఇప్పటికే నిరసన తెలియజేశారని, అందుకే ప్రతిపక్షంలో ఉన్నారని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) ఫైరయ్యారు. అయినా ఆ పార్టీ నాయకులు ఇంకా బుద్ధి తెచ్చుకోకపోగా అవాస్తవాలు మాట్లాడు�
కరీంనగర్కు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తుండడంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టి, అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్ప�
Minister Errabelli | ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ విజన్ కారణంగా పల్లెలు, మున్సిపల్ పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli Dayakar Rao) అ�
Minister Satyavati Rathod | ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అటు పట్టణాలు ఇటు పల్లెలు అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod ) అన్నారు.
రవీంద్ర భారతి కళానిలయం వేదికగా పల్లె పరిమలాలు పరిమళించాయి. దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని సంక్షేమం, అభివృద్ధి, సాహిత్యం, మహిళా సంక్షేమం, పల్లె ప్రగతి, లాంటి అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తెలంగా
నడిగడ్డ అభివృద్ధికి అడ్డాగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన ప్రాంతం తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో ప్రగతి పరుగులు పెడుతున్నది. అటు ఏపీ, ఇటు కర్ణాటక సరిహద్దుగా ఉన్న అలంపూర్, గద్వా�
దేశ అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయ న స్పష్టం చేశారు. దశాబ్ది ఉత్స
సింగరేణి సంస్థ తెలంగాణ ఆస్తి.. కార్మికుల కష్టంతో అభివృద్ధి చెందుతూ దేశానికే తలమానికంగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ�
ఉద్యమ సారధి కేసీఆర్ దార్శనికతతోనే తెలంగాణ (Telangana) అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు (Vakulabharanam Krishna mohan rao) అన్నారు.
కాకతీయుల కాలంలో నిర్మితమైన గొలుసు కట్టు చెరువుల విధ్వంసానికి ఉమ్మడి పాలకుల కుట్రలు వరుస కట్టాయి.. పడావుగా మారిన పంటభూముల్లో పల్లేర్లు మొలిచాయి. శ్రమైక్య జీవనం సాగించిన పల్లెల్లో కరువు ఛాయలు అలుముకున్న�
రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని, గడిచిన తొమ్మిదేళ్లల్లో 71 ప్రాజెక్ట్లను నిర్మించినట్లు ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నేలకొండపల్లిలోని వ్యవసాయ మార్కెట్�
సుపరిపాలనకు గొప్ప ఆలోచనలు చేస్తూ అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతున్నదని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని ఐడీవోసీలో రూ.17 లక్షలతో నిర్మించిన సెక్యూరిటీ గదికి మంగళవారం ఆయన ప్రారంభోత్సవ�
బస్తీలు, కాలనీల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ వ