కాకతీయుల కాలంలో నిర్మితమైన గొలుసు కట్టు చెరువుల విధ్వంసానికి ఉమ్మడి పాలకుల కుట్రలు వరుస కట్టాయి.. పడావుగా మారిన పంటభూముల్లో పల్లేర్లు మొలిచాయి. శ్రమైక్య జీవనం సాగించిన పల్లెల్లో కరువు ఛాయలు అలుముకున్న�
రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని, గడిచిన తొమ్మిదేళ్లల్లో 71 ప్రాజెక్ట్లను నిర్మించినట్లు ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నేలకొండపల్లిలోని వ్యవసాయ మార్కెట్�
సుపరిపాలనకు గొప్ప ఆలోచనలు చేస్తూ అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతున్నదని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని ఐడీవోసీలో రూ.17 లక్షలతో నిర్మించిన సెక్యూరిటీ గదికి మంగళవారం ఆయన ప్రారంభోత్సవ�
బస్తీలు, కాలనీల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ వ
అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్లోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంల
కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ అన్నారు. కేంద్రం నుంచి బోర్డుకు నిధులు రావాల్సి ఉన్నా.. విడుదల చేయకపోవడంతో అభ
మున్సిపాలిటీగా ఏర్పడిన అతి తక్కువ కాలంలో బాన్సువాడ రాష్ట్ర స్థాయిలో గుర్తింపుపొందడం, అభివృద్ధిలో రాష్ట్ర స్థాయిలో మొదటి పది స్థానాల్లో నిలవడం ఆనందంగా ఉందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
“మన సీఎం కేసీఆర్ అన్ని వర్గాల కోసం పథకాలు తీసుకొచ్చిండు. వృద్ధులకు పింఛన్లు ఇచ్చి ఆదుకుంటున్నడు. పేదింటి ఆడ బిడ్డ పెండ్లికి రూ. లక్ష సాయం చేస్తున్నడు. రైతుబంధు కింద పంటల సాగుకు పైసలిస్తున్నడు. హాస్టళ్లు
ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుతోనే నిర్మల్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన బహిరం�
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గిట్టని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిత్యం విషం కక్కుతున్నాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అ�
తెలంగాణ రాష్ట్రం ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ సుంకరి రాజు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన దశాబ్ది ఉత్�
స్వరాష్ట్రం అవతరించి తొమ్మిదేళ్లు పూర్తయి పదో ఏట అడుగుపెడుతున్నది. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ, నేడు దేశానికే ఆదర్శంగా నిలిచి దశాబ్ది వేడుకలకు ముస్తాబైంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ దిక
సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, యజ్ఞయాగాదులను చేపట్టిన నిజమైన ధార్మికుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారని వేద పండితులు, అర్చకులు, ధార్మికవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
BRS | ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు, బస్తీ కుటుంబాలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(Mla Kaleru Venkatesh) అన్నారు.