అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్లోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంల
కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ అన్నారు. కేంద్రం నుంచి బోర్డుకు నిధులు రావాల్సి ఉన్నా.. విడుదల చేయకపోవడంతో అభ
మున్సిపాలిటీగా ఏర్పడిన అతి తక్కువ కాలంలో బాన్సువాడ రాష్ట్ర స్థాయిలో గుర్తింపుపొందడం, అభివృద్ధిలో రాష్ట్ర స్థాయిలో మొదటి పది స్థానాల్లో నిలవడం ఆనందంగా ఉందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
“మన సీఎం కేసీఆర్ అన్ని వర్గాల కోసం పథకాలు తీసుకొచ్చిండు. వృద్ధులకు పింఛన్లు ఇచ్చి ఆదుకుంటున్నడు. పేదింటి ఆడ బిడ్డ పెండ్లికి రూ. లక్ష సాయం చేస్తున్నడు. రైతుబంధు కింద పంటల సాగుకు పైసలిస్తున్నడు. హాస్టళ్లు
ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుతోనే నిర్మల్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన బహిరం�
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గిట్టని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిత్యం విషం కక్కుతున్నాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అ�
తెలంగాణ రాష్ట్రం ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ సుంకరి రాజు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన దశాబ్ది ఉత్�
స్వరాష్ట్రం అవతరించి తొమ్మిదేళ్లు పూర్తయి పదో ఏట అడుగుపెడుతున్నది. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ, నేడు దేశానికే ఆదర్శంగా నిలిచి దశాబ్ది వేడుకలకు ముస్తాబైంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ దిక
సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, యజ్ఞయాగాదులను చేపట్టిన నిజమైన ధార్మికుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారని వేద పండితులు, అర్చకులు, ధార్మికవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
BRS | ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు, బస్తీ కుటుంబాలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(Mla Kaleru Venkatesh) అన్నారు.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) డైరెక్టర్ జనరల్గా ప్రఖ్యాత శాస్త్రవేత్త ఉమ్మలనేని రాజబాబు నియమితులయ్యారు. ప్రస్తుత డీజీ బీహెచ్వీఎస్ నారాయణమూర్తి బుధవారం ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థాన
ఖమ్మం జిల్లాకు ఘనమైన కీర్తి ఉందని, పరిపాలన అద్భుతంగా సాగుతున్నదని, అనేక విజయాలను సాధించామని, ఇది అధికారుల కృషితో సాధ్యమైందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సాధించిన తొమ్మిదేండ్ల ప్రగతిని దశ దిశలా విస్తరించేలా సంబురాలను నిర్వహిస్తోంది. జూన్ 2 నుంచి 22 వరకు దశాబ్ది ఉ�
మహాత్మాగాంధీ చెప్పినట్లు పల్లెలు స్వయంసమృద్ధి సాధించినప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. ఆయన మాటల్ని నినాదప్రాయంగా చెప్పి వదిలేసిన వారు అనేకమంది ఉన్నారు. కానీ సీఎం కేసీఆర్ అలా కాకుండా సరైన ప్రణాళ�
తెలంగాణ ప్రజల ఆకాంక్ష.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన ప్రగతిని, అభివృద్ధి, సంక్షేమాన్ని దశాబ్ధి ఉత్సవాల ద్వారా కళ్లకు కట్టేలా ప్రజలకు చూపుతూ సంబురంగా వేడుకలు నిర్వహించా�