స్థానికంగా వార్డుల్లో జరిగే పనులు నాణ్యతగా ఉండాలంటే స్థానిక ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని, ఆయా పనులను వారు కూడా పరిశీలించాలని చేనేత అభివృద్ధి చైర్మన్ చింతా ప్రభాకర్ సూచించారు.
విముక్త సంచార, ఆర్థ సంచార జాతుల కులాల ప్రాతినిధ్యం.. ఆధునిక అభివృద్ధిలో ఒక్క శాతం కూడా లేకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణ మోహన్రావు అన్న
ములుగు జిల్లాలోని మారుమూల గ్రామం అంకన్నగూడెం అభివృద్ధిలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో మొత్తం 440 మంది జనాభా, 110 కుటుంబాలు ఉన్నాయి. అభివృద్ధిని చూడని ఊరుగా ఆంధ్ర పాలనలో అవస్థలు పడిన ఈ గ్రా�
రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కార్మిక సంక్షేమ మాసోత్సవంలో భాగంగా హనుమకొండ జిల్లా ఉద్యోగుల ఆత్మీయ స�
ఆంక్షలు తొలిగిపోవడంతో 111 జీవో పరిధి అభివృద్ధికి కేంద్రంగా మారనున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ వంటి మరో కొత్త నగరం వస్తుందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అటు ఐటీ కారిడార్... ఇటు అ�
సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే అదర్శంగా నిలుస్తున్నాయని ఎక్సైజ్, క్రీడాశాఖ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం మండలంలోని యారోనిపల్లిలో రూ.22ల�
Minister Mallareddy | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల పట్టణాలకు దీటుగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు.
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణలో ఆయన అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దేశ ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు.
సూర్యాపేట రహదారులకు మళ్లీ నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఇప్పటికే వందల కోట్లు వెచ్చించి గల్లీగల్లీకి సీసీ, బీటీ రోడ్లు వేయగా తాజాగా పట్టణంలోని 48 వార్డుల్లో వార
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలో విప్ గువ్వల బాలరాజుతో కలిసి మంత్రి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ
సీఎం కేసీఆర్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో వివిధ పార్టీల నాయకులు గ�
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు కేంద్రంగా అభివృద్ధి కేంద్రీకృతమైంది. కొత్తగా నివాస ప్రాంతాలతో పాటు వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, పరిశ్రమలు ఇలా అన్నీ ఓఆర్ఆర్కు ఇరువైపులా ఏర్పాటవుతున్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో గ్రామాలకు మహర్దశ పట్టింది. జిల్లాలో వెనుకబడిన తాండూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ స్పెషల్ డెవలప్మెంట్ కింద రూ.134 కోట్లు కేటాయి�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ పేర్కొన్నారు. ఈశ్వర్నగర్ పెట్రోల్ పంపు నుంచి గిన్నేరా వరకు శనివారం తన అ�