మంచిర్యాల జిల్లా కేంద్రంలో జంక్షన్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఐబీ చౌరస్తా, టీటీడీ కల్యాణ మండపం, బెల్లంపల్లి చౌరస్తా, లక్ష్మీ టాకీస్ చౌరస్తాల వద్ద నిర్మాణ పనులను రూ.4 కోట్లు పట్టణ ప్రగతి నిధులు
ఆరంభ టౌన్షిప్ అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్నది. కొన్ని సంవత్సరాల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఈ కాలనీ ప్రగతిపథంలో ముందుకు దూసుకెళ్తుంది. కాలనీ ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్న ఉమ్మడి రాష్ట్రంలో ఏ మాత్రం
సిరిసిల్ల పట్టణంలో రెండెకరాల స్థలంలో గిరిజన భవన్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు వెల్లడించారు. గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా త్వరలోనే భవన ని�
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేట మండలం లో సోమవారం పర్యటించారు. హైదరాబాద్ నుంచి ఎల్లారెడ్డిపేట మండలం దుమాలకు ఉదయం 11.36 గంటలకు చేరుకున్న ఆయన, ఇచ్చిన మాట ప్రకా రం యాదవుల కులదైవం బీరప్ప �
‘ఆదివాసీ గిరిజనులకు స్వరాష్ట్రంలో పెద్దపీట వేశాం. మావ నాటే.. మావ రాజ్ (మా తండాలో- మా రాజ్యం) అనే దశాబ్దాల ఆకాంక్షలను సాకారం చేసినం. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాం.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభు త్వం ఎనిమిదేండ్లలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకే పల్లెబాట నిర్వహిస్తున్నట్లు పరిగి ఎమ్మె ల్యే కొ�
తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలో హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ కనీస పచ్చదనం కరువై వెలవెలబోయి కనిపించేది. ఆయన జయంతి రోజున ఇక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి హడావుడి చేయడం తర్వాత ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడకప�
రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదంటూ ఈ నెల 8న ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనికి మాజీ ఐఏఎస్ అధికారి, కేంద్రప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన అనిల్ స్వరూప్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
దేశంలో తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం పేరు చెప్పాలని తాను విసిరిన సవాల్కు ఇంతవరకు ఒ క్క కేంద్ర మంత్రి కూడా స్పందించలేదని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు బలహీన వర్గాలను పట్టించుకోలేదని, బీఆర్ఎస్ సర్కార్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి ప�
సమైక్య పాలనలో పల్లెలు, పట్టణాలకు అత్తెసరు నిధులే కేటాయించేవారు. అవికూడా పూర్తిస్థాయిలో అందక పనులు మధ్యలోనే ఆగిపోయేవి. ఇక్కడ కనిపిస్తున్న 108 భవనం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలకేంద్రంలోని మండల పరిషత్ �
తెలంగాణ రాష్ట్రం ఏర్పటయ్యాక సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కొల్చారం మండలం పోతంశెట్పల్లి చౌరస్తాలో ఆదివారం నిర్వహించిన బీఆర్