ట్రాన్స్జెండర్ల సేవలు అభినందనీయమని నిర్మల్ పట్టణ సీఐ మల్లేశ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో ట్రాన్స్జెండర్ సిరి బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ఆయన ప�
Minister Talasani | దేశంలో గాని, రాష్ట్రంలో గాని అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్, సీఎం కేసీఆర్(CM KCR)తోనే సాధ్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు.
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం 9 ఏండ్లలోనే ఎంతో అభివృద్ధి సాధించిందని మహారాష్ట్రకు చెందిన రైతు సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుత నిర్మాణ
ఒక వ్యక్తి తన పెంపుడు జంతువు టామీతో పడవలో ప్రయా ణిస్తున్నాడు. ఆ పడవలో ఇతర ప్రయాణీకులతో పాటు ఒక తత్వవేత్త కూడా ఉన్నాడు. టామీ ఇంతకు ముందు పడవలో ఎప్పుడూ ప్రయాణించలేదు, కాబట్టి దానికి ఆ ప్రయాణం సుఖంగా లేదు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో జంక్షన్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఐబీ చౌరస్తా, టీటీడీ కల్యాణ మండపం, బెల్లంపల్లి చౌరస్తా, లక్ష్మీ టాకీస్ చౌరస్తాల వద్ద నిర్మాణ పనులను రూ.4 కోట్లు పట్టణ ప్రగతి నిధులు
ఆరంభ టౌన్షిప్ అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్నది. కొన్ని సంవత్సరాల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఈ కాలనీ ప్రగతిపథంలో ముందుకు దూసుకెళ్తుంది. కాలనీ ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్న ఉమ్మడి రాష్ట్రంలో ఏ మాత్రం
సిరిసిల్ల పట్టణంలో రెండెకరాల స్థలంలో గిరిజన భవన్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు వెల్లడించారు. గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా త్వరలోనే భవన ని�
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేట మండలం లో సోమవారం పర్యటించారు. హైదరాబాద్ నుంచి ఎల్లారెడ్డిపేట మండలం దుమాలకు ఉదయం 11.36 గంటలకు చేరుకున్న ఆయన, ఇచ్చిన మాట ప్రకా రం యాదవుల కులదైవం బీరప్ప �
‘ఆదివాసీ గిరిజనులకు స్వరాష్ట్రంలో పెద్దపీట వేశాం. మావ నాటే.. మావ రాజ్ (మా తండాలో- మా రాజ్యం) అనే దశాబ్దాల ఆకాంక్షలను సాకారం చేసినం. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాం.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభు త్వం ఎనిమిదేండ్లలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకే పల్లెబాట నిర్వహిస్తున్నట్లు పరిగి ఎమ్మె ల్యే కొ�
తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలో హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ కనీస పచ్చదనం కరువై వెలవెలబోయి కనిపించేది. ఆయన జయంతి రోజున ఇక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి హడావుడి చేయడం తర్వాత ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడకప�
రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదంటూ ఈ నెల 8న ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనికి మాజీ ఐఏఎస్ అధికారి, కేంద్రప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన అనిల్ స్వరూప్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.