Minister Koppula Eshwar | ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ పరిష్కరించే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) అన్నారు.
Minister Indrakaran Reddy | అర్బన్ ఫారెస్ట్ పార్కులను సరికొత్త థీమ్తో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) వెల్లడించారు.
నియోజవర్గ ప్రజలే నాకు కొండంత అండ అని, కార్యకర్తలే నా బలం.. బలగమని సిర్పూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప పేర్కొన్నారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయ�
చరిత్రలో నిలిచి పోయేలా కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ఒకేసారి రూ.215 కోట్లు నిధులు ఇచ్చారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి అజ�
Mla Jeevan Reddy | అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి కేసీఆర్కు రెండు కళ్లు అని పీయూసీ చైర్మన్, eర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి (Mla Jeevan Reddy) అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించడంతో గ్రామాల్లో మౌలిక సౌకర్యాలతోపాటు అభివృద్ధ�
Minister Mallareddy | పట్టాలను అభివృద్ధి చేసిన మాదిరిగానే పల్లెలు సైతం అభివృద్ది చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy) తెలిపారు.
అభివృద్ధి బాటలో పయనిస్తున్న వేములవాడ పట్టణాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత సుందరంగా తీర్చిదిద్దుతున్నది. అందులో భాగంగా 107.45 కోట్లు కేటాయించి వివిధ పనులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కొన్ని పూర్తి కాగా, మర�
తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి నుంచి అభవృద్ధి అంటే ఇది అని చూసే స్థాయికి మహబూబ్నగర్ ఎదిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కరువు తప్ప మరేమీ లేదు.. పెట్టుబడులు పెట్టడం వృథా.. కేవలం రాజకీయాలు చేసుక�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అపూర్వ ఆదరణ లభిస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. ఇలాంటి పథకా�
SV Museum | తిరుమల ఎస్వీ మ్యూజియంలోకి అడుగుపెట్టే భక్తులకు సాక్షాత్తు తాము శ్రీవారి ఆలయంలో ఉన్నామనే ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా మ్యూజియం పనులు పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి (TTD EO) అధికారులక�
Minister Sabitha Reddy | అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabtiha Indrareddy) అన్నారు.
పర్యావరణ పరిరక్షణలో పులుల పాత్రే అత్యంత కీలకమని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా శనివారం సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలోని రీసెర్చ్ �
ఏండ్లుగా అస్తవ్యస్తంగా ఉన్న నాలాలతో నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా.. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి. ఇండ్లలోకి వరద నీరు ముంచెత్తేది. ఇక భారీ వర్షాలు పడ్డాయంటే.. ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉండేవి. వరద