రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించడంతో గ్రామాల్లో మౌలిక సౌకర్యాలతోపాటు అభివృద్ధ�
Minister Mallareddy | పట్టాలను అభివృద్ధి చేసిన మాదిరిగానే పల్లెలు సైతం అభివృద్ది చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy) తెలిపారు.
అభివృద్ధి బాటలో పయనిస్తున్న వేములవాడ పట్టణాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత సుందరంగా తీర్చిదిద్దుతున్నది. అందులో భాగంగా 107.45 కోట్లు కేటాయించి వివిధ పనులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కొన్ని పూర్తి కాగా, మర�
తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి నుంచి అభవృద్ధి అంటే ఇది అని చూసే స్థాయికి మహబూబ్నగర్ ఎదిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కరువు తప్ప మరేమీ లేదు.. పెట్టుబడులు పెట్టడం వృథా.. కేవలం రాజకీయాలు చేసుక�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అపూర్వ ఆదరణ లభిస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. ఇలాంటి పథకా�
SV Museum | తిరుమల ఎస్వీ మ్యూజియంలోకి అడుగుపెట్టే భక్తులకు సాక్షాత్తు తాము శ్రీవారి ఆలయంలో ఉన్నామనే ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా మ్యూజియం పనులు పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి (TTD EO) అధికారులక�
Minister Sabitha Reddy | అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabtiha Indrareddy) అన్నారు.
పర్యావరణ పరిరక్షణలో పులుల పాత్రే అత్యంత కీలకమని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా శనివారం సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలోని రీసెర్చ్ �
ఏండ్లుగా అస్తవ్యస్తంగా ఉన్న నాలాలతో నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా.. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి. ఇండ్లలోకి వరద నీరు ముంచెత్తేది. ఇక భారీ వర్షాలు పడ్డాయంటే.. ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉండేవి. వరద
MLA Lakshmareddy | జడ్చర్ల మున్సిపాలిటీలో తొమిదేళ్ల క్రితం జరిగిన అభివృద్ధికి నేడు జరుగుతున్న అభివృద్ధి పనులను బెరీజు వేసుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజలను కోరారు. అన్ని వార్డుల్లో 100% సీసీ రోడ్లు, డ్రైనేజీ�
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో మౌలిక వసతుల కల్పనకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికప్రాధాన్యతనిస్తున్నది. ఉప్పల్ మెట్రో డిపో, నాగోల్ మెట్రో స్టేషన�
కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ అన్నారు. ఈ మేరకు కంటోన్మెంట్ రెండో వార్డులోని రసూల్పురా శ్రీలంక బస్తీలో శనివారం రాత్�
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం మేకగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడావత్ రాజు, పాత్లా�