Minister Mallareddy | సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని ఎవరూ ఆపలేరని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ( Minister Mallareddy) అన్నారు
Minister Talasani | సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తిరిగి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకువస్తాయని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీన�
Minister Jagadish Reddy | రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy ) అన్నారు.
కొందరు వారి స్వార్ధ రాజకీయాల కోసం ఖమ్మం జిల్లాను బలిపెడదామనుకుంటున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay) విమర్శించారు. దానికి ఖమ్మం (Khammam) ప్రజలు సిద్ధంగా లేదని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సిట్టింగ్లకే టికెట్లు కేటాయించడంతో జిల్లాలోని సబ్బండ వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతిస్తున్నారు.
Minister Gangula | తెలంగాణ ఏర్పాటు తరువాత కరీంనగర్ నియోజకవర్గం ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula) అన్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని వెనుకబడిన ప్రాంతంగా సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచారు. ఉమ్మడి పాలనలో అప్పటి సీమాంధ్ర పాలకులు నియోజకవర్గంలో ఉన్న భూములను వేలం వేసి వచ్చిన సొమ్మును ఎక్కడో ఖర్చు చ�
ఇవాళ తెలంగాణలో ఐక్యరాజ్య సమితి నివేదికలో పేర్కొన్న విధంగానే అక్షరాలా అభివృద్ధి జరుగుతున్నది. తెలంగాణలో ఏ రంగంలో చూసినా అసాధారణమైన అభివృద్ధే కనిపిస్తున్నది. రైతుసంక్షేమం మొదలుకొని సర్వజనుల సంక్షేమం ద�
Minister Koppula Eshwar | ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ పరిష్కరించే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) అన్నారు.
Minister Indrakaran Reddy | అర్బన్ ఫారెస్ట్ పార్కులను సరికొత్త థీమ్తో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) వెల్లడించారు.
నియోజవర్గ ప్రజలే నాకు కొండంత అండ అని, కార్యకర్తలే నా బలం.. బలగమని సిర్పూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప పేర్కొన్నారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయ�
చరిత్రలో నిలిచి పోయేలా కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ఒకేసారి రూ.215 కోట్లు నిధులు ఇచ్చారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి అజ�
Mla Jeevan Reddy | అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి కేసీఆర్కు రెండు కళ్లు అని పీయూసీ చైర్మన్, eర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి (Mla Jeevan Reddy) అన్నారు.