నలభై ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్నారు... మరోసారి ఆదరించండి... ఒక పాలేరులా మీరు మరిచిపోలేనంతగా కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని పెనగడప, అంబేద్కన
జనగామ మట్టి బిడ్డ పల్లా రాజేశ్వర్రెడ్డి..ఎంట్రీతోనే ఘన విజయం వైపు అడుగులు వేశారని..ఇద్దరం ఒకే హైట్లో ఉన్నాం..సేమ్ ైస్టెల్లో అభివృద్ధి కూడా ఉంటుంది’
నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేశానని, ఇదే స్ఫూర్తితో ఇక ముందూ పనిచేస్తానని, వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను గెలిపించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశార
మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. చిన్నశంకరంపేట మండలంలోని మిర్జాపల్లి, దర్పల్లి, శేరిపల్లి ఎంపీటీసీలతో పాటు 250 మంది కార్యకర్తలు కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మ
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ స్వరాష్ట్రం కోసం కొట్లాడుతుంటే ఢిల్లీలో అప్పటి ఆంధ్రాపాలకులు తమ ఆందోళనలను చూసి హేళన చేశారని, ఎంతో మంది బలిదానాలు..మరెన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అన్�
అభివృద్ధి, సంక్షేమ పథకాల కు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురంలో నకిరిపేట కాంగ్రెస్ పార
రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని 578 మంది (గిరిజన, గిరిజనేతర) రైతులు గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంస్థను ఏర్పాటు చేశారు. ప్రతీ స్యభ్యుడు సభ్యత్వం కింది రూ.10 వేలు జమచేశారు. అనంతరం పేర�
తాంబూలాలిచ్చేశాం.. పెండ్లి ఎప్పుడని మాత్రం అడగొద్దు అన్న చందంగా మహిళా బిల్లును చకాచకా దాటించి బీజేపీ సంబురపడుతున్నది. సుమారు పదేండ్ల కాలయాపన.. దాదాపు ముగిసిన రెండో విడత పదవీకాలం.. దేశమంతటా ముప్పిరిగొన్న �
అభివృద్ధికి కేరాఫ్గా భారతీనగర్ డివిజన్ నిలుస్తున్నది. డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా డివిజన్లోని ప్రధానంగా రోడ్ల విస్తరణ పనులు చేపట్టి రవాణా వ్యవస్థను మెరుగుపర�
ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా రాష్ట్రం అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమని, సీఎంగా కేసీఆర్ అవ్వడం ఖాయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
కట్టు కథలు చెప్పే కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దు..నలభై ఏండ్ల వారి పాలనలో ప్రజలకు చేసిందేమీలేదు’ అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ�
గోడ వెనుక ఉండే వస్తువులను గుర్తించే కొత్త టెక్నాలజీని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. వైఫై సిగ్నళ్ల ద్వారా ఈ టెక్నాలజీతో పక్కింటిపై నిఘా పెట్టవచ్చు.