అభివృద్ధి అంశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుసరించిన విధానాలు, పరిపాలన విధానాలు ఆదర్శనీయమని, అవే తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపాయని సోషల్మీడియాలో ఆర్థికవేత్తలు, మేధావుల మధ్య ఆసక్తికర చర్చ కొనసా�
ఉద్యోగాలు సృష్టించలేని వృద్ధి వ్యర్థమేనని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ స్పష్టంచేశారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నదని కేంద్రం ఊదరగొడుతున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ �
గిరిజన గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఆమె తాడ్వాయి, గోవిందరావుపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాల�
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, పార్టీకి పూర్వ వైభవం తేవాలని నాయకులు, కార్యకర్తలకు పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నార�
రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిలో భాగస్వాములం అవుదామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు నిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధికి శ్రీకారం చుడుతానని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటనకు వచ్చి వరంగల్ నగర అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని, ఆయన పర్యటనతో నగరానికి ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్య�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని ఓర్వలేకే కొందరు కావాలనే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేటలో శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని మాజీ సర్పంచ్ కేతిరెడ్డి భాస్కర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ �
ప్రజా సమస్యలపై దరఖాస్తులు స్వీకరించాలని, ఇది ప్రజా పాలనలో నిరంతర ప్రక్రియ అని జడ్పీ సీఈవో వినోద్ అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన మండలంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎంపీలుగా పార్లమెంటులో తాము చేసిన కృషి ఫలితంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లు అభివృద్ధి చెందాయని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు శనివారం ఒక �
వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని, మంజీరా నీటిని జహీరాబాద్ పట్టణ ప్రజలకు అందించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. అభివృద్ధి విషయంలో వారి నిర్ణయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
మండలంలోని సిర్నాపల్లి గ్రామంలో ఉన్న గడీ వద్ద శీలం జానకీబాయి విగ్రహావిష్కరణతోపాటు గ్రంథాలయాన్ని జానకీబాయి మనుమరాలు అనురాధరెడ్డి, తహసీల్దార్ వెంకట్రావు, సీఐ మల్లేశ్ బుధవారం ప్రారంభించారు.
ప్రపంచశాంతికి మార్గదర్శి మహాత్మాగాంధీ అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్య్రం తీసుకొచ్చిన ప్రదాత గాంధీజీ అని పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం