చదువుతూనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎస్పీ అఖిల్ మహత్యం అన్నారు. గాదిగూడ మండలం పిప్రి, షేకు గూడ, పూనగూడ గిరిజన గ్రామాల్లో శనివారం నిర్వహించిన పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఎస్పీ మాట్లాడారు.
వృత్యంతర శిక్షణ ద్వారా బోధనా నైపుణ్యాల అభివృద్ధి జరుగుతుందని తహసీల్దార్ జగదీశ్వర్ రావు అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులకు పలు
Welfare Schemes | జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి సమావేశం నిర్వహించారు.
గవర్నర్ నివాసంలో హార్డ్ డిస్క్లు చోరీ జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... వరల్డ్ బ్యాంక్ ను�
కమాన్ పూర్ మండలంలో రొంపికుంట గ్రామంలో ఎవరి పాలనలో ఎన్ని ఏండ్లలో ఎంత అభివృద్ధి చేశారో తెల్చుకోవడానికి తాము సంసిద్దంగా ఉన్నామని, దీనికి కాంగ్రెస్ నాయకులు సిద్ధమా అని బీఆర్ఎస్ నాయకులు సవాల్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం మంత్రి పొన్నం �
ప్రణాళికబద్దంగా పెద్దపల్లి పట్టణాభివృద్ధి పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మున్సిపల్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో పెద్దపల్లి మున్సిపల్ అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో కల�
MLA MAKKAN SINGH | రామగుండం 33వ డివిజన్ పరిధి పరశురాంనగర్ లో పరశురాముడి జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై పరశురాముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళు�
Sridhar babu | ముత్తారం : ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఆవిర్భవించడంలో బీఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని, అట్టడుగు వర్గాల్లో జన్మించి ప్రపంచ మేధావిగా, శక్తిగా ఎదిగిని మహనీయుడు డాక్టర్ బీ�
Chukkapur Lakshmi Narasimha Temple | మాచారెడ్డి : మండలం చుక్కాపూర్ లక్ష్మీ నరసింహ ఆలయ అభివృద్ధిక కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం గురువారం జరిగింది.
Bandi Sanjay | రాజకీయాలకు అతీతంగా కొడిమ్యాల మండలాన్ని ,చొప్పదండి నియెజకవర్గాన్ని, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎన్నికల వరకే రాజ
Nizamabad | మద్నూర్ : మద్నూర్ మండలంలోని సలాబాత్ పూర్ ఆంజనేయ స్వామి ఆలయానికి రూ.70 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. ఆలయంలో ఆయన ఆదివారం ప్రత్యేక పూజలు చేసి నూతనంగా నియమింపబడ్డ ఆలయ క
SIRICILLA | సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 03 : యువ వికాసం అమలుకు ప్రతి బ్యాంకుకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలను సకాలంలో పంపిణీ చేయాలనీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా �
MLA Vivekananda | ఉగాది వేడుకల్లో భాగంగా 131 - కుత్బుల్లాపూర్ డివిజన్ బాల్ రెడ్డి నగర్లోని శ్రీ మారుతి సాయి ఉమా సంగమేశ్వర ఆలయంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆదివారం కేపీ ఎమ్మెల్యే వివేకానంద, మాజీ కార్పొరేట�