Sridhar babu | ముత్తారం : ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఆవిర్భవించడంలో బీఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని, అట్టడుగు వర్గాల్లో జన్మించి ప్రపంచ మేధావిగా, శక్తిగా ఎదిగిని మహనీయుడు డాక్టర్ బీ�
Chukkapur Lakshmi Narasimha Temple | మాచారెడ్డి : మండలం చుక్కాపూర్ లక్ష్మీ నరసింహ ఆలయ అభివృద్ధిక కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం గురువారం జరిగింది.
Bandi Sanjay | రాజకీయాలకు అతీతంగా కొడిమ్యాల మండలాన్ని ,చొప్పదండి నియెజకవర్గాన్ని, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎన్నికల వరకే రాజ
Nizamabad | మద్నూర్ : మద్నూర్ మండలంలోని సలాబాత్ పూర్ ఆంజనేయ స్వామి ఆలయానికి రూ.70 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. ఆలయంలో ఆయన ఆదివారం ప్రత్యేక పూజలు చేసి నూతనంగా నియమింపబడ్డ ఆలయ క
SIRICILLA | సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 03 : యువ వికాసం అమలుకు ప్రతి బ్యాంకుకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలను సకాలంలో పంపిణీ చేయాలనీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా �
MLA Vivekananda | ఉగాది వేడుకల్లో భాగంగా 131 - కుత్బుల్లాపూర్ డివిజన్ బాల్ రెడ్డి నగర్లోని శ్రీ మారుతి సాయి ఉమా సంగమేశ్వర ఆలయంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆదివారం కేపీ ఎమ్మెల్యే వివేకానంద, మాజీ కార్పొరేట�
MLA KP Vivekanand | సుభాష్ నగర్ డివిజన్ కృషి కాలనీ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఎన్.సత్యనారాయణ గౌడ్తోపాటు కార్యవర్గ సభ్యులు ఇవాళ కుత్బుల్లాపూర్లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ విప
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో.. రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు అభివృద్ధి సాధించాయని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు.
ప్రధాని మోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్పానికి తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామం ఆదర్శంగా నిలువాలని దేశానికే రోల్మోడల్ కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. మంగళవారం తాను ద�
పదేండ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు రెట్టింపు చేసి చూపించాలని, బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులే విడుదల చేయడం లేదు. ఫలితంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. రాష్ట్రంలో (కొత్తవాటితో కలిపి) దాదాపు 155 వ
TTD | తిరుమల (Tirumala) ,తిరుపతి అభివృద్ధికి విజన్ -2047ను తయారు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు జాతీయ నాయకులు అకుంఠిత దీక్షతో ఎన్నో త్యాగాలు చేశారని, అలాంటి వారిని స్ఫూర్తిగా తీస
Former Pm Manmohan Singh | భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త, ఉన్నత విద్యావంతుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతితో యావత్తు భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది.
జిల్లాలో గ్రామ సీమల ప్రగతి ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ హ యాంలో 15వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లతోపాటు వివి ధ పథకాల కింద గ్రామాలకు పుష్కలంగా నిధులు రావడంతో పలు అభివృద్ధి పనులను సర్పం�
కేసీఆర్.... తెలంగాణ పోరాట యోధుడు మీరే.. తెలంగాణ రాష్ట్ర ఏరు మీరే.. తెలంగాణకు ఉద్యమ ఊపిరి మీరే.. తెలంగాణ మాగాణంకు జలధార మీరే.. నాగలి ఎత్తుకున్న రైతుబంధువు మీరే..