SIRICILLA | సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 03 : యువ వికాసం అమలుకు ప్రతి బ్యాంకుకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలను సకాలంలో పంపిణీ చేయాలనీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా �
MLA Vivekananda | ఉగాది వేడుకల్లో భాగంగా 131 - కుత్బుల్లాపూర్ డివిజన్ బాల్ రెడ్డి నగర్లోని శ్రీ మారుతి సాయి ఉమా సంగమేశ్వర ఆలయంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆదివారం కేపీ ఎమ్మెల్యే వివేకానంద, మాజీ కార్పొరేట�
MLA KP Vivekanand | సుభాష్ నగర్ డివిజన్ కృషి కాలనీ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఎన్.సత్యనారాయణ గౌడ్తోపాటు కార్యవర్గ సభ్యులు ఇవాళ కుత్బుల్లాపూర్లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ విప
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో.. రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు అభివృద్ధి సాధించాయని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు.
ప్రధాని మోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్పానికి తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామం ఆదర్శంగా నిలువాలని దేశానికే రోల్మోడల్ కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. మంగళవారం తాను ద�
పదేండ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు రెట్టింపు చేసి చూపించాలని, బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులే విడుదల చేయడం లేదు. ఫలితంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. రాష్ట్రంలో (కొత్తవాటితో కలిపి) దాదాపు 155 వ
TTD | తిరుమల (Tirumala) ,తిరుపతి అభివృద్ధికి విజన్ -2047ను తయారు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు జాతీయ నాయకులు అకుంఠిత దీక్షతో ఎన్నో త్యాగాలు చేశారని, అలాంటి వారిని స్ఫూర్తిగా తీస
Former Pm Manmohan Singh | భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త, ఉన్నత విద్యావంతుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతితో యావత్తు భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది.
జిల్లాలో గ్రామ సీమల ప్రగతి ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ హ యాంలో 15వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లతోపాటు వివి ధ పథకాల కింద గ్రామాలకు పుష్కలంగా నిధులు రావడంతో పలు అభివృద్ధి పనులను సర్పం�
కేసీఆర్.... తెలంగాణ పోరాట యోధుడు మీరే.. తెలంగాణ రాష్ట్ర ఏరు మీరే.. తెలంగాణకు ఉద్యమ ఊపిరి మీరే.. తెలంగాణ మాగాణంకు జలధార మీరే.. నాగలి ఎత్తుకున్న రైతుబంధువు మీరే..
కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, కేవలంలో కక్ష పూరిత ధోరణితో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం సాయంత్రం అ చ్చంపేట�
చదువుతోనే అభివృద్ధి సాధ్యమని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. గురువారం రొట్టెపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించిన కుమ్రం భీం వర్ధంతికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి దేవస్థానం అభివృద్ధికి నిధులేమీ మంజూరు చేయలేదు. పెండింగ్ పనుల పూర్తి, మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా సాధా�
స్త్రీనిధి సంస్థ, సంస్థ ఎండీ పై నలుగురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం వేసిన విచారణ కమిటీని స్వాగతిస్తున్నట్టు స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఇందిర, రాఘవదేవి, కోశాధికారి సరస్వతి తెలిపా�