రాజకీయాలకతీతంగా చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి సహకారాన్ని అందజేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
కరీంనగర్ నగర పాలక సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తానని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నగరపాలక సంస్థలోని గవర్నమెంట్ ఆస్పత్రి సమీపంలో గతంలో అగ్రి ప్రమాదంలో నష్టపోయిన పేదలకు సిమెంట్ డ్రిల
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని పదవి ఉన్నా లేకపోయినా రాజకీయాల కంటే హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికే విలువ ఇస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్
జగిత్యాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో 25, 26వ వార్డులో రూ.40 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభి�
Former MLA Diwakar Rao | మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని , సమయం, స్థలం చెప్పాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సవాల్ విసిరారు.
Hanumanthu Naidu | కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
చదువుతూనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎస్పీ అఖిల్ మహత్యం అన్నారు. గాదిగూడ మండలం పిప్రి, షేకు గూడ, పూనగూడ గిరిజన గ్రామాల్లో శనివారం నిర్వహించిన పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఎస్పీ మాట్లాడారు.
వృత్యంతర శిక్షణ ద్వారా బోధనా నైపుణ్యాల అభివృద్ధి జరుగుతుందని తహసీల్దార్ జగదీశ్వర్ రావు అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులకు పలు
Welfare Schemes | జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి సమావేశం నిర్వహించారు.
గవర్నర్ నివాసంలో హార్డ్ డిస్క్లు చోరీ జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... వరల్డ్ బ్యాంక్ ను�
కమాన్ పూర్ మండలంలో రొంపికుంట గ్రామంలో ఎవరి పాలనలో ఎన్ని ఏండ్లలో ఎంత అభివృద్ధి చేశారో తెల్చుకోవడానికి తాము సంసిద్దంగా ఉన్నామని, దీనికి కాంగ్రెస్ నాయకులు సిద్ధమా అని బీఆర్ఎస్ నాయకులు సవాల్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం మంత్రి పొన్నం �
ప్రణాళికబద్దంగా పెద్దపల్లి పట్టణాభివృద్ధి పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మున్సిపల్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో పెద్దపల్లి మున్సిపల్ అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో కల�
MLA MAKKAN SINGH | రామగుండం 33వ డివిజన్ పరిధి పరశురాంనగర్ లో పరశురాముడి జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై పరశురాముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళు�