జైపూర్ మండలంలోని ఫానూర్ గ్రామంలోని వేలాల మల్లన్న ఆలయ అభివృద్ధికి సారంగాపూర్ మండల తాజామాజీ ఎంపీపీ కోల జమున-శ్రీనివాస్ రూ.50వేలు ఆలయ అధికారులకు ఆదివారం అందజేశారు. జైపూర్ లోని వేలాల మల్లన్న ఆలయాన్ని మాజీ ఎం�
చిగురుమామిడి మండలంలోని రేకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణ అభివృద్ధి కోసం సీపీఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి రూ.50 వేల116 చెక్కును ఆలయ కమిటీ సభ్యులకు శనివారం అందజేశారు. ఆలయ అభివృద్ధి కో
మహబూబ్నగర్ను (Mahabubnagar) అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఏనుగొండ, రామదూత టౌన్షిప్ కాలనీలో ముడా నిధులు రూ.25 లక్షలతో నిర్మించ�
సిర్గాపూర్లో పీహెచ్సీ భవన ప్రారంభోత్సవానికి రానున్న రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, కనీసం తన వైద్యారోగ్యశాఖకు సంబంధించి ఇచ్చిన హామీలన�
MLA Bandari Lakshma Reddy | ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో నెలకొన్న సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లక్ష్మినర్సింహ్మాకాలనీలో డ్రైనేజీ సమస్యలు తలెత్తకు�
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అధ్యక్షతన నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాల సభలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి, �
రాష్ట్రంలోని పల్లెల అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి, కురిక్యాల, గట్టుభూత్కూర్ గ్రామాల�
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాల అభివృద్ధి జరిగిందని, ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ ఆధ్యాత్మికతను పెంచి ఆలయాలకు పునర్ వైభవం తీసుకువచ్చామని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు.
మునిపల్లి మండలాన్ని (Munipalli) ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతా.. మండలంలోని గ్రామాలన్నింటినీ అభివృద్ధి పథంలో నడిపిస్తా.. దెబ్బతిన్న గ్రామాలు అన్ని బాగు చేయిస్తా.. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ద�
MLA Bandari Laxma reddy | ప్రతీ డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని.. ఇప్పటికీ అన్ని డివిజన్లలో కోట్లాది రూపాయలు అభివృద్ధి పనులు సాగుతున్నాయని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.
ఫ్యూచర్సిటీ భూసేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. శనివారం పరిశ్రమల శాఖపై మంత్రి శ్రీధర్బాబుతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో సమీక్ష నిర్వహించారు.
Corporator Bonthu Sridevi | చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలని, డివిజన్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిధులు కేటాయించాలని కోరుతూ డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీద�
కరీంనగర్ నగరపాలక సంస్థ లోని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేస్తూ నగర సమగ్ర అభివృద్ధి కోసం పనిచేయాలని నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో �
MLA Bandari Lakshma Reddy | ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, పార్టీలకు అతీతంగా చర్లపల్లి డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారె�