గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర ప్రత్యేకమైనదని ఆదిలాబాద్ డ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్జ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023లో భాగంగా జిల్లాస్థాయిలో ఉత్తమ అభివృద్ధి సాధించి ఎంపికైన గ్రామ ప�
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతకు నిలయాలుగా మారుతున్నాయి. దీంతో జిల్లాలోని గ్రామాలు అవార్డుల రేసులో ముందుంటున్నాయి.
బాన్సువాడ నియోజకవర్గంలో అడిగిన వారందరికీ అవసరమైన పను లు మంజూరుచేశానని, వచ్చే ఎన్నికల్లో తనను మం చి మనసుతో ఆశీర్వదించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు.
తమను గెలిపిస్తే తలరాతలు మార్చుతామంటూ మాయ మాటలతో మభ్యపెట్టి, మోసం చేసిన వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మేయర్ యాదగిరి సునీల్రావు ప్రజలకు పిలుపునిచ్చారు.
నాడు ఉద్యమంలో ముందున్నం...నేడు అభివృద్ధిలోనూ ముందుం టామని, సిద్దిపేట ప్రజలు ఉద్యమంలో పాల్గొన్న రోజుల్లో ప్రతిపక్షాలు ఎకడున్నయ్, ఉద్యమం చేసిన గడ్డ సిద్దిపేట అని ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావ�
దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరులాంటి ఏ మెట్రో నగరం తీసుకొన్నా అవి ఇంకా విస్తరించే అవకాశం లేదు. దీంతో అక్కడ భూములు చదరపు అడుగుల్లోనే దొరుకుతున్నాయి. కానీ, భాగ్యనగరం వాటికి భిన్నం. ఔటర్ ఆవల �
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఓ కల లాంటిదని త్వరలోనే ఆ కల సాకారం కానున్నదని, దీంతో రంగారెడ్డి జిల్లాలో సాగునీటి సమస్య తీరనున్న దని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నా రు.
Minister Errabelli | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) అ
హైదరాబాద్లో (Hyderabad) పెరుగుతున్న భూముల ధరలు, జరుగుతున్న అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఏ నగరమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల మీద
పార్టీ నిర్ణయమే శిరోధార్యమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అపోహలకూ తావులేదని తేల్చిచెప్పారు. అందరమూ కలిసి కట్టుగా పనిచేసి కేసీఆర్ను మరోసారి సీఎంను చేస్తామని అన్నారు.
తెలంగాణలో మూడోసారి కేసీఆర్ సీఎం కావడం పక్కా అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. గురువారం ఆయన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో మీడియాతో మాట్లాడారు.
Minister Sabitha Reddy | తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు.