ముథోల్ నియోజకవర్గం అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులను కోరినట్లు ఆదివారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలోని పేదల పిల్లలకు మెరుగైన విద్యను అందించడానికి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా మండలంలోని హర్కాపూర్తండా ప్రభుత్వ పాఠశాల ఎంపికైంది.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో సూర్యాపేట జిల్లాకేంద్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్నది.
నిత్యం ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని జడ్పీటీసీ మార్గం భిక్షపతి, బీఆర్ఎస్ మండల అధ్య�
తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన ప్రగతిని ఆవ�
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలో రూ. 4.58 కోట్ల 50 వేల అంచనా వ్యయంతో,
అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలపాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో రాహుల్ రాజ్ కలెక్టర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
పోడు భూముల పట్టాల జారీ కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న పోడు భూముల సమస్యకు పరిషారం లభించనుందని అన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధే బీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. మారుమూల పల్లెల్లోనూ సీసీ రోడ్లు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. రూ.7.75 కోట్లతో చేపట�
కేసీఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ వైద్యరంగం కొత్త చరిత్రను లిఖిస్తున్నది. మునుపెన్నడూ లేని విప్లవాత్మక కార్యక్రమాలు.. ప్రజారోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. ఆరోగ్య పథకాలకు బడ్జెట్ కేటాయింప�
ఆర్ధిక సంక్షోభంతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతున్న క్రమంలో ఆర్ధిక మంత్రి ఇషాక్ దర్ వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాకిస్తాన్ అభివృద్ధి, శ్రేయస్సుకు అల్లాదే బాధ్యతని �
అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిపేందుకు శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి కేటీఆర్కు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.