‘కేంద్రమంత్రి కిషన్రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి రాష్ట్రం అభివృద్ధిపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.. ఎనిమిదేళ్ల కిందటి తెలంగాణకు నేటి తెలంగాణ రాష్ట్రానికి తేడా కనించ
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సంధించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అస్త్రం ప్రకంపనలు పుట్టిస్తున్నది. మేధావుల్లో ఆలోచన రేకెత్తిస్తున్నది. రాజకీయ పార్టీ పెట్టడమంటే పాన్
‘ఇంటింటికీ వెళ్లి ప్రభు త్వ పథకాలను వివరిస్తాం. నగరంలో భారత రాష్ట్ర సమితి మరింత బలోపేతానికి కృషి చేస్తాం’ అంటూ బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ప్రకటించారు. కరీంనగర్ కార్పొరేషన్పై తిరిగి గుల�
రాష్ట్రంలో మాదిరిగానే దేశ ప్రజలకు సుస్థిర పాలన అందించేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని, రాబోయే రోజుల్లో దేశంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ దీమా వ్యక్తం చేశారు. సో
సీఎం కేసీఆర్ సూచనలతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య మరణించడంతో ఆదివారం �
భీంపూర్ మండలకేంద్రానికి 35 కిలోమీటర్ల దూరాన మహారాష్ట్ర సరిహద్దున ఉన్న కరంజి(టీ) పంచాయతీ ప్రత్యేక రాష్ట్రంలో ప్రగతిలో దూసుకెళ్తున్నది. ఈ పంచాయతీకి రాజులవాడి అనే గుట్టమీద ఉన్న గిరిజన గ్రామం అనుబంధం ఉన్నద
గ్రామీణాభివృద్ధిలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలుస్తోందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్ అందించిన ఏకైక రాష్ట్రం �
సర్వజన హితమే తమ పార్టీ లక్ష్యమని బీఆర్ఎస్ నేత, ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్బాబు స్పష్టం చేశారు. దేశంలో కేవలం కొన్ని వర్గాలకు కొమ్ముకాసి మిగిలిన అన్ని వర్గాలను అణచివేయడమే ప్రధాని నరేంద్రమోదీ విధానంగా
కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధిలో భక్తులు భాగస్వాములవ్వాలని ఆలయ పాలక మండలి చైర్మన్ గీస భిక్షపతి కోరారు. కరీంనగర్కు చెందిన పడిగెల మహేశ్గుప్తా కిలో 250 గ్రాముల వెండితో తయారు చేయించిన పూజ సామగ్రిని గు�
సీఎం కేసీఆర్ వల్లే నీళ్లు.. నిధులు సాధ్యమయ్యాయని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని అన్నారు. పట్టణ మున్సిపాలిటీలో ఇటీవల మూడు వాడ ల్లో సుమారు రూ.6 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నూతనంగా వేసిన సీసీ రోడ్
విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో రూ.కోటీ 70లక్షల నిధులతో నిర్మించిన నూతన ప్రాథమికోన్�
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని, పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (త