భీంపూర్ మండలకేంద్రానికి 35 కిలోమీటర్ల దూరాన మహారాష్ట్ర సరిహద్దున ఉన్న కరంజి(టీ) పంచాయతీ ప్రత్యేక రాష్ట్రంలో ప్రగతిలో దూసుకెళ్తున్నది. ఈ పంచాయతీకి రాజులవాడి అనే గుట్టమీద ఉన్న గిరిజన గ్రామం అనుబంధం ఉన్నద
గ్రామీణాభివృద్ధిలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలుస్తోందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్ అందించిన ఏకైక రాష్ట్రం �
సర్వజన హితమే తమ పార్టీ లక్ష్యమని బీఆర్ఎస్ నేత, ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్బాబు స్పష్టం చేశారు. దేశంలో కేవలం కొన్ని వర్గాలకు కొమ్ముకాసి మిగిలిన అన్ని వర్గాలను అణచివేయడమే ప్రధాని నరేంద్రమోదీ విధానంగా
కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధిలో భక్తులు భాగస్వాములవ్వాలని ఆలయ పాలక మండలి చైర్మన్ గీస భిక్షపతి కోరారు. కరీంనగర్కు చెందిన పడిగెల మహేశ్గుప్తా కిలో 250 గ్రాముల వెండితో తయారు చేయించిన పూజ సామగ్రిని గు�
సీఎం కేసీఆర్ వల్లే నీళ్లు.. నిధులు సాధ్యమయ్యాయని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని అన్నారు. పట్టణ మున్సిపాలిటీలో ఇటీవల మూడు వాడ ల్లో సుమారు రూ.6 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నూతనంగా వేసిన సీసీ రోడ్
విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో రూ.కోటీ 70లక్షల నిధులతో నిర్మించిన నూతన ప్రాథమికోన్�
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని, పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (త
ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో తీసుకున్న పనులను త్వరగా పూర్తిచేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
నేతన్నలకు భవిష్యత్తుపైన భరోసా కల్పించేందుకు ‘కాంప్రహెన్సివ్ పవర్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ సీం’లో భాగంగా సిరిసిల్లలో భారీ పవర్లూం క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిం�
మహిళా చైతన్యంతోనే మార్పు సాధ్యమని మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ అన్నారు. బుధవారం మండల కేం ద్రంలోని గడి (వారసంత)లో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలే జయంతి ఉత్సావా�
Draupadi murmu | దేశ సమగ్ర వికాసానికి మహిళా సాధికారత అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఏకలవ్య ఆదర్శ పాఠశాలల ద్వారా గిరిజనులకు నాణ్యమైన విద్య అందుతున్నదని చెప్పారు. భద్రాచలం
ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిపేవిధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.