సాగు, తాగు నీటి కోసం ఇబ్బందులు పడ్డ జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎస్టీ, దివ్యాంగుల, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. జిల్లా కేంద్రంలోని మోతె శివారులో ఏర్పాటు చ�
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. ఎంసీడీ ఎన్నికల్లో అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను సాధించిన ఆప్ 126 సీట్లలో విజయం సాధించింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దాదాపు 80శాతం పూర్తయ్యాయని.. కేవలం కాంగ్రెస్ నాయకుల అడ్డుకోవడంతోనే 20శాతం పనులు ఆలస్యమవుతున్నట్లు పేర్కొన్నారు. 190 బీఫాంలు ఇచ్చే నాయకుడనని విర్రవీగడం కాదు.. కాంగ్రె
విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.10.89 కోట్లు మంజూరయ్యని ఎంపీపీ పన్నింటి మధుసూదన్రెడ్డి అన్నారు. మంగళవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల
Talasani Srinivas yadav | తెలంగాణ అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో రూ.28.51 కోట్ల వ్యయంతో చేపట్టిన ఏడు అభివృద్ధి పనులకు శుక్రవారం రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు �
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.1, 544 కోట్లతో ఆరేడు నెలల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మునుగోడులో గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షత�
కేసీఆర్ కృషితో రాష్ట్రంలో చిన్న గ్రామాలు పంచాయతీలుగా మారాయి. దీంతో పల్లెల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సర్పంచ్, పాలకవర్గం పర్యవేక్షణ, కార్యదర్శి ప్రత్యేక దృష్టితో గ్రామ
సీఎం కేసీఆర్ పట్టణాలకు ఏ మాత్రం తీసిపోకుండా గ్రామాలను అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతున్నారు. ఇందుకు నిదర్శనం చేవెళ్ల మండల పరిధిలోని తంగడిపల్లి అనుబంధ గ్రామం మడికట్టు. గతంలో చాలా వరకు అనుబంధ గ్రామాల్లో �
టీఆర్ఎస్ కోసం ప్రజలు సైనికుల్లా పని చేసేలా కార్యకర్తలు సిద్ధం చేయాలని.. ఇందుకోసం సర్కారు చేపడుతున్న అభివృ ద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చ�