Talasani Srinivas yadav | తెలంగాణ అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో రూ.28.51 కోట్ల వ్యయంతో చేపట్టిన ఏడు అభివృద్ధి పనులకు శుక్రవారం రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు �
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.1, 544 కోట్లతో ఆరేడు నెలల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మునుగోడులో గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షత�
కేసీఆర్ కృషితో రాష్ట్రంలో చిన్న గ్రామాలు పంచాయతీలుగా మారాయి. దీంతో పల్లెల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సర్పంచ్, పాలకవర్గం పర్యవేక్షణ, కార్యదర్శి ప్రత్యేక దృష్టితో గ్రామ
సీఎం కేసీఆర్ పట్టణాలకు ఏ మాత్రం తీసిపోకుండా గ్రామాలను అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతున్నారు. ఇందుకు నిదర్శనం చేవెళ్ల మండల పరిధిలోని తంగడిపల్లి అనుబంధ గ్రామం మడికట్టు. గతంలో చాలా వరకు అనుబంధ గ్రామాల్లో �
టీఆర్ఎస్ కోసం ప్రజలు సైనికుల్లా పని చేసేలా కార్యకర్తలు సిద్ధం చేయాలని.. ఇందుకోసం సర్కారు చేపడుతున్న అభివృ ద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చ�
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అభివృద్ధిలో స్థానికతకు ప్రాముఖ్యమిస్తూ సంస ృతిని పరిరక్షించాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు
వానకాలం ముగియడంతో అధికారులు వాటర్షెడ్-2.0 పథకం అమలుపై దృష్టి సారిస్తున్నారు. గత ఏప్రిల్లో ప్రారంభమైన ఈ పథకంలో 20 జిల్లాల్లో 34 క్లస్టర్లలో 1.41 లక్షల హెక్లార్లను ఎంపిక చేశారు
తెలంగాణ తరహా పథకాళ కోసం దేశ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లతోనే సీఎం కేసీఆర్పై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. దాన్ని జీర్ణించుకోలేని బీజేపీ నేతలు