‘మన ఊరు-మన బడి, ‘మన బస్తీ- మన బడి’లో భాగంగా ప్రతి సర్కార్ బడుల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి’ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపుర
నియోజవకవర్గ వ్యాప్తంగా కాలనీలతో పాటు బస్తీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. మంగళవారం అంబర్పేట డివిజన్ ఓల్డ్ పటేల్నగర్ బిలాల్ మజీదు బస్తీలో సుమా
చండ్రుగొండ, మే 21 : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికి రోల్మోడల్గా మారిందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. తిప్పనపల్లిలో టీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన టీఆర్ఎస్ �
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీ తదితర రంగాల్లో దేశానికే తలమానికంగా నిలిచిందని పద్మశ్రీ పురస్కార గ్రహీత తిమ్మక్క ప్రశంసించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభ�
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లె ప్రగతితో గ్రామ పాలన కొత్త పుంతలు తొక్కింది. జిల్లాలోని 421 గ్రామ పంచాయతీల్లో పక్కాగా చేపడుతున్న అభివృద్ధి పనులు, నాలుగు విడుతల్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల �
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో మండలంలోని సింగారం గ్రామ రూపు రేఖలు మారిపోయాయి. మూడేండ్లలో అభివృద్ధిలో దూసుకుపోతూ సరికొత్త హంగులు సంతరించుకున్నది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో �
విశాలమైన రోడ్లు, మధ్యలో డివైడర్.. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్.. బ్యూటిఫుల్ సీనరీని తలపించేలా దారి పొడవునా దట్టంగా అల్లుకున్న మహా వృక్షాలు.. మెట్రోపాలిటన్ నగర రహదారిని తలపిస్తున్న
ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మర్కూక్ మండలం వర్ధరాజ్పూర్లోని వర్ధరాజస్వామి రథోత్సవానికి ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి హాజరై స్వామ
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా పడకేసిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారానికి నోచుకుంటున్నాయి. గతంలో ఎక్కడి చె
హాలియా మున్సిపాలిటీకి మహర్దశ పట్టనున్నది. హాలియా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 40 కోట్లు విడుదల చేయగా.. తాజాగా శనివారం మంత్రి కేటీఆర్ మరో రూ. 18.75 కోట్లను మంజూరు చేశారు. దాంతో పట్టణంలో అభివృద్ధి
ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. బుద్ధవనంతో పాటు హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ప్ర
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రూ.820కోట్లతో నియోజకవర్గం అంతటా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సాగర్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని రాష�