బేగంపేట్ : ప్రజలు సమస్యలపై ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. మంగళవారం సనత్నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్పేట
షాబాద్ : ప్రభుత్వ నిధులతో గ్రామాలన్నీ ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని పెద్దవేడులో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల
ఆరు నెలల్లో రూ. 13.28 కోట్లతో 74 అభివృద్ధి పనులు ఉప్పల్, నవంబర్ 15 : జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గత ఆరు నెలల్లో (ఏప్రిల్ 2021- సెప్టెంబర్) వరకు వివిధ అభివృద్ధి పనుల
కాచిగూడ : నియెజకవర్గంలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి కాచిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడ�
కొడంగల్ : మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నాగరాజును ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ ప�
గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధి వేగవంతం చేశామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించి రూ.కోట్ల వ్యయంతో కొత్త రహదారులు నిర్మిస్తున్నమన్
షాబాద్ : సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం శుభోదయం కార్యక్రమంలో భాగంగా షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల �
మైలార్దేవ్పల్లి : నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మైలార్దేవ్పల్లి డివిజన్లోని పద్మశాలిపురం , ల
ఎర్రగడ్డ : ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి పర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ ప్రభాత్నగర్లో రూ.35
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 10న వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు
అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న పురాతన డ్రైనేజీ పైప్లైన్ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. తన మొదటి ప్రాధాన్యత డ్రైనేజీ వ్యవస్థను ఆధునీ�
వనస్థలిపురం : నియోజవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బీఎన్రెడ్డినగర్ డివిజన్ సాగర్ కాంప్లెక్
మహేశ్వరం : అభివృద్ది పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల అభివృద్ది పనులపై మంత్రి చాంబర్లో సమీక్షాసమావేశము నిర్వహించారు.ఈసందర్భంగా ఆమె మాట్�