పని చేయని గుత్తేదారులను తొలగించాలని, ఆయా పనులకు షార్ట్ టెండర్ పిలిచి పనులు త్వరితగతిన చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి | చంపాపేట డివిజన్ పరిధిలో నిధుల లేమితో నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు.
బడంగ్పేట్ : బడంగ్పేట్ కార్పొరేషన్లోని అన్ని డివిజన్ల అభివృద్ధికి కృషిచేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం టీఆర్ ఎస్ పార్టీ నాయకుడు బొర జగన్రెడ్డి, కోఅప్ష�
కొండాపూర్ : ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడుతూ ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే
హైదరాబాద్: చారిత్రాత్మక జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి, మక్కా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. మైనారిటీ సంక్�
Minister Malla reddy | కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఓ చీడ పురుగని ఆయనను ఎన్ని తిట్టినా దండగేనని అన్నారు.
బండ్లగూడ :బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన బండ్లగూడ జాగీర్ మున్సిపల్�
మియాపూర్:కరోనా వంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నా ఓ వైపు ప్రజారోగ్యాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ప్రజల సౌకర్యం కోసం సమగ్రాభివృద్ధితో ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. �
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి షాద్నగర్ : రాష్ట్రంలోని మున్సిపాలిటీలను నగరాలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వందలకోట్లను వెచ్చిస్తుందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్ర�
ఇబ్రహీంపట్నం : గాంధీజీ కళలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులువేస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పలు గ్రామాలల్లో రూ. 1.30కోట�
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి నూతన భవన నిర్మాణానికి స్థల పరిశీలన పెద్దఅంబర్పేట : పెద్దఅంబర్పేట మున్సిపాటి అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మున్సిపాలిటి పరి
వేములవాడలో రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు : మంత్రి కేటీఆర్ | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్