అంబర్పేట : బస్తీల్లో మౌళిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్లోని తులసీరాంనగర్ (లంక)లో మంగళవారం పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ స
మియాపూర్ : నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తాను కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కాలనీలన్నింటినీ సమాన దృష్టితో చూస్తూ వాటి పురోగతికి తన సంపూర్ణ తోడ్పాటును అందిస్తానని హామ
మణికొండ : ప్రజా సంక్షేమం మా సర్కారు ప్రధాన లక్ష్యమని, శివారు మున్సిపాలిటీలపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నా రని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. మంగళవారం నార్స�
చిక్కడపల్లి : ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం బాగ్లింగంపల్లి సంజయ్నగర్ బస్తీలో 68.1 లక్షల రూపాయిలతో సీసీరోడ్�
అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ అధికారులతో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సోమవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా నల్�
జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పరిగి : అభివృద్ధి పనుల్లో జాప్యం తగదని, వేగంగా పనులు జరిగేలా చూడాలని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి ఆదేశించారు. శనివారం వికారాబాద్లోని జిల్లా పర
టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ బోథ్ : గత పాలకుల 70 ఏండ్ల పాలనలో సాధించనిది సీఎం కేసీఆర్ నేతృత్వంలో 7 ఏండ్లలో అభివృద్ధిని సాధించామని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ
అంబర్పేట : నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ రెడ్బిల్డింగ్ చౌరస్తాలోనూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులను ఆయన
కడెం : నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని, గ్రామాల్లో అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి స్థానిక ప్రజాప్రతిన�
చిక్కడపల్లి : అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులకు సూచించారు. రాంనగర్ డివిజన్ శ్రీరాంనగర్ లో 4 లక్షల రూపాయల వ్యయంతో, సూర్యనగర్ బ�
తాండూరు రూరల్ : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. గురువారం ఆయన తాండూరు మండ లం, గౌతాపూర్, కోటబాసుపల్లిల్లో నిర్మాణంలో ఉన్న వైకుంఠధ
బడంగ్పేట : రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ మున్సిపాలిటీలను ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ కమిషనర్ ఆర్ జ్ఞానే�
అంబర్పేట : జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇంకా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని చెప్పారు. బ�