మంత్రి హరీష్ రావు | సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో నూతన బస్టాండ్ నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ప్రభుత్వ విప్ సుమన్ | చెన్నూరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణపు సతీశ్ కుమార్తో కలిసి శంకుస్థాపన చేశారు.
పాలకుర్తి అభివృద్ధిపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష | పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదివారం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గానికి మంజూరైన అభివృద్ధి పనులను పూర్త
మంత్రి నిరంజన్ రెడ్డి
| మండల స్థాయిలో జరిగే అన్ని అభివృద్ధి కమిటీలకు జడ్పీటీసీలను శాశ్వత సభ్యులుగా పరిగణించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు.
మంత్రి పువ్వాడ | ఖమ్మం నగరం గట్టయ్య సెంటర్లో రూ.14 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ భవనం, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రూ.2 కోట్లతో నిర్మిస్తున్న బీసీ భవన్ నిర్మాణ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ �
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు, మొక్కల పంపిణీ నాలుగోరోజు 2.67 లక్షల మొక్కలు నాటిన ప్రజలు హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా సాగుతున్నది. నాలుగో రోజైన ఆదివారం రాష్ట�
ఏడేండ్లలో మారిన ముఖచిత్రం నాడు కరువుతో అల్లాడిన నేల..నేడు కాళేశ్వరంతో జలవిప్లవం కోనసీమను తలపిస్తున్న మాగాణం నేత కార్మికులకు ఆర్థిక స్థిరత్వం రేపు సిరిసిల్లకు సీఎం కేసీఆర్ రాక సమీకృత కలెక్టరేట్, పలు అ�
సీఎం కేసీఆర్| సీఎం కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం 1
అభివృద్ధి పనులకు శంకుస్థాపన | సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట డివిజన్లో పశుసంవర్థక, సినిమాటోగ్రఫీలశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం రూ. కోటి 50 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంక�
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ | జగిత్యాల పట్టణంలోని శంకులపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం శంకులపల్లె వద్ద రూ. 65 లక్షల నిధులతో నూతనంగ నిర్మిస్తున్న మురికి కాలు�