మంత్రి కేటీఆర్| ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ నేడు విస్తృతంగా పర్యటించనున్నారు. జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తొలుత రంగారెడ్డి జిల్లా కొత్తూరు
జగిత్యాల : జిల్లా పర్యటనలో భాగంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రాంరభోత్సవాలు చేశారు. కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి గ్రామంలో రూ.16 లక్షల 50 వేలతో నిర్మించిన ఎరువుల గో
మంత్రి నిరంజన్ రెడ్డి | టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
మంత్రి | ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి సైకిల్పై పర్యటించారు. పెండింగ్ పను
నగరం నలుమూలలా అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ సీఎస్ సోమేశ్కుమార్ అధ్యక్షతన ఏర్పాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖలన్నింటితో భాగస్వామ్యం మెరుగైన వసతుల కల్పన లక్ష్యంగా పనిచేయాలని ఆదేశం విశ్వనగరంగా వెలు�
అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులపై అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల సమరం ముగియడంతో అధికార యంత్రాంగం అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. దాదాపు 36 రోజులపాటు ఎన్నికల కోడ్ ఉండడంతో చాలాచోట్ల నిలిచిన పనులను పరుగు పెట్టించేందుకు చర్యలు ప్రారంభించ�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి పరిశీలించారు. మొదటగా స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మా