కృష్ణకాలనీ : భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు సంబంధిత కాంట్
ఎర్రగడ్డ : బోరబండ డివిజన్లో రూ.90 లక్షల వ్యయంతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఇందులో వీకర్సెక్షన్లో రూ.62 లక్ష�
బంజారాహిల్స్ : బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో రూ. 1కోటి వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులను గురువారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే క�
మైలార్దేవ్పల్లి : జీహెచ్ఎంసీ చేపడుతున్న అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ సూచించారు. గురువారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలో జరుగుతున్న అభి�
పెద్దఅంబర్పేట : ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో అభివృద్ధి వైపు వెళ్లాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిలు అన్నారు. ఆదివారం సుమా�
పెద్దేముల్ : గ్రామాల అభివృద్ధే టిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని కందనెల్లిలో సుమారు రూ. 4లక్షల డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించనున్న సీసీ రో
మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 1 : వార్డులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్ర నివేదికను రూపొందించాలని అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ పేర్కొన్నారు. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డుల�
ఎమ్మెల్యే గణేష్ గుప్తా | నిజామాబాద్ నగరంలో ఎలక్ట్రికల్ వాహనంలో తిరుగుతూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
గోల్నాక : ప్రణాళికా బద్ధంగా నియోజకవర్గం అభివృద్థి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందుకు సంబధించి భవిష్యత్తు తరాలకు అనుగుణంగా కొత్తగా డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్లు ఏర్పాటు చేస్తున�
అంబర్పేట : గ్రేటర్ హైదరాబాద్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.5177 కోట్లు నిధులు విడుదల చేయడం చరిత్రలోనే కొత్త అధ్యాయమని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి పట్ల
చేవెళ్ల రూరల్ : గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం రూ. 20 లక్షలతో పల్లెప్రకృతి వనం, పిల్లల ఆట స్థలం, రూ. 6.5 లక్షలతో కంటైనర్ గ�
వికారాబాద్ : వికారాబాద్ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని కొత్తగడి సమీపంలో పీహెచ్సీ సబ్ సెంటర్ ఏర్పా�