మానేరు అభివృద్ధికి రూ. 310 కోట్లు విడుదల | లోయర్ మానేరు నది సుందరీకరణ, పటిష్ట పనుల నిర్వహణ కోసం ప్రభుత్వం చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్లో భాగంగా నాలుగు కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ. 310.464 కోట్ల
నాడు నిత్యం సంక్షోభమే.. నేడు అంతా సంక్షేమం ఒకప్పటి ఆందోళనల గ్రామాలు.. నేడు అభివృద్ధి పల్లెలు బీళ్లకు ఎదురెక్కిన జలాలతో మాయమైన రక్తపుటేరులు మారుమూల ఊళ్లకు పరుచుకొంటున్న రహదారులు గడపచెంతకు ప్రభుత్వ పాలన.. �
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
కలెక్టర్ వీపీ గౌతమ్ తొర్రూరు, ఏప్రిల్ 30 : అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి ప
మున్సిపాలిటీలకు భారీగా నిధులు | ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలకు బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు విడుదల చేసింది. మున్సిపాలిటీల అభివృద్ధి, పెండింగ్ పనుల నిర్వహణకు ప్రభుత్వం 15వ ఆర�
ప్రతి ఎకరాకు సాగునీరు | పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నిరందేలా చూస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మంత్రి కేటీఆర్| ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ నేడు విస్తృతంగా పర్యటించనున్నారు. జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తొలుత రంగారెడ్డి జిల్లా కొత్తూరు
జగిత్యాల : జిల్లా పర్యటనలో భాగంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రాంరభోత్సవాలు చేశారు. కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి గ్రామంలో రూ.16 లక్షల 50 వేలతో నిర్మించిన ఎరువుల గో
మంత్రి నిరంజన్ రెడ్డి | టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
మంత్రి | ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి సైకిల్పై పర్యటించారు. పెండింగ్ పను