నల్లగొండ : నార్కట్ పల్లి మండలంలోని పలు గ్రామాలలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్గొండ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొదట మండలంలోని నెమ్మాని గ్రామంలొ వైకుంఠ ధామం, రైతు వేదికలను ప్రారంభించారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం తొండ్లాయి గ్రామంలో హైటెన్షన్ వైర్ షిప్టింగ్ పనులను ప్రారంభించి సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే బాజకుంట గ్రామంలొ వాటర్ పైప్ లైన్ పొడగింపు పనులకు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి పరుగుగులు పెడుందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ప్రగథంలో అగ్రభాగాన నిలిపారని ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ మకుటాయమానం యాదాద్రి దేవాలయం
జనగామలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ధరల మంట : మేలో రికార్డు స్థాయిలో ఎగిసిన ద్రవ్యోల్బణం
కమలాపూర్ మండల ఆర్ఎంపీలంతా టీఆర్ఎస్ వెంటే