బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మత విద్వేషపూరిత చర్యలకు పాల్పడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడంతోనే సరిపోదని, శా�
లక్నో: కాశీ విశ్వనాథ్ కారిడార్ను సమాజ్వాదీ పార్టీ ప్రారంభించిందని ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తెలిపారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇస్తామని, ఆధారాలు కూడా చూపుతామని చెప్పారు. కాశీ విశ్వనాథ�
70 ఏళ్లలో జరగని అభివృద్ధి.. ఏడేళ్లలో సాధించాం : మంత్రి హరీశ్రావు | డెబ్బై సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని.. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఏడేళ్లలో చేసి చూపించారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ములుగు మండలం
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ | సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించడం కోసం నిరంతరం వారికి అందుబాటులో ఉంటామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు.
ఎమ్మెల్యే చిరుమర్తి | నార్కట్ పల్లి మండలంలోని పలు గ్రామాలలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్గొండ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
మంత్రి ఐకే రెడ్డి | నిర్మల్ పట్టణం గాజుల్ పేట్ నుంచి ఆలూర్ గ్రామం వరకు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులను గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గాజుల్ పేట్ చౌరస్తా వద్ద ప్రారంభించ�
జగిత్యాల : జిల్లా పర్యటనలో భాగంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రాంరభోత్సవాలు చేశారు. కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి గ్రామంలో రూ.16 లక్షల 50 వేలతో నిర్మించిన ఎరువుల గో
వరంగల్ అర్బన్ : వరంగల్ నగరంలోని గంగా హాస్పిటల్లో ఆరోగ్య శ్రీ సేవలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుపేదల కోసం ఆరోగ్యశ్రీ సే�