పెద్దపల్లి : జిల్లా పర్యటనలో భాగంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో సుమారు కోటి రూపాయలతో సీసీ రోడ్లు, సంఘం భవనాలు, సైడ్ డ్రైన్ లు పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. నంతరం ఎల్ఎం కొప్పుల ఛారిటీబుల్ ట్రస్టు ద్వారా బహూకరించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మంత్రి వెంట ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు
రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి
మత్స్యగిరి దేవస్థానం అభివృద్ధికి కృషి : మంత్రి మల్లారెడ్డి
నిరాడంబరంగా ఉగాది వేడుకలు: మంత్రి అల్లోల
భద్రాద్రి రాములోరి కళ్యాణానికి రండి..