రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందించేందుకు అధికారులు కృషిచేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ , గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ అన్నారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరం�
రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇబ్బందికరంగా మారుతున్నది. అభివృద్ధి పనులకు నిధులు లేకుండా ప్రణాళికలు రూపొందించడం వల్ల ఉపయోగమ
రాష్ట్రంలో దేవాలయాలను అభివృద్ధి చేసే క్రమంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ఆలయాలను అభివృద్ధి చేయనున్నట్టు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నా
ఖమ్మం జిల్లాలో వివిధ రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులకు రూ.116 కోట్లు, వికారాబాద్ జిల్లాలో వంతెన నిర్మాణానికి రూ.27.50 కోట్లను ప్ర భుత్వం మంజూరు చేసింది.
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, మొదటి దశ పనుల ను వచ్చే ఏడాది మార్చి 31లోపు పూర్తిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండాసురేఖ అధికారులను, కాంట్రాక్టర
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి అప్పులపాలైన మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూస్తూ మనోవేదనకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నేటి�
వివిధ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈజీఎస్, సెర్ప్, గ్రామ పంచాయతీ కార్యకలాపాలపై సంబంధిత అధి�
ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో పాఠశాలలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులత
‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అభివృద్ధికి, సంక్షేమానికి తార్కాణం. తప్పుడు వాగ్దానాలతో, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. రెండున్నరేళ్లుగా సాగిస్తున్న పాలన నమ్మక ద్రోహానికి నిలువెత్�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా జీవంలేని రాయిగా ఉండిపోయిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. పురపాలక ఎన్నికల్లో భాగంగ�
నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ను మున్సిపాలిటీగా చేయడంతోపాటు రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేయడం బీఆర్ఎస్తోనే సాధ్యమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తాము మొద�
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రత్యేక చొరవతో రూ.1300 కోట్ల నిధులు తెచ్చి నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్తోనే నల్లగొ