పాలమూరు ఎన్నారైల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పాల్గొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి నిరంజన్రెడ్డి నార్త్ కరోలైనా రాష్ట్రంలోని షార్లెంట్ నగరంలో వారి కుటుంబ వేడ�
కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబాటు మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సబ్బండ వర్గాల ప్రజలూ ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆయా వర్గాల ప్రజలు, సంఘాల నాయకులు, పార్టీల నేతలతోపాటు కాంట్రాక్టర్లు, అధ
అభివృద్ధి పనుల విషయంలో ఎంఎంసీ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ జాప్యం వెరసి మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని రాజానగర్, వెంకట్రాదినగర్ కాలనీవాసులకు నరకప్రాయంగా మారింది. వర్షాకాలం ముంగిట్లోకి వచ్చి
గ్రామస్థాయిలో ప్రజల అవసరాలు, మౌలిక సదుపాయాలు, స్థానిక సమస్యలను గుర్తించాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ సూచించారు. అభివృద్ధి పనుల కోసం నాణ్యమైన ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు.
సుడా టెండర్లలో కాంట్రాక్టర్లు సిండికేటుగా మారేందుకు వ్యూహాలు పన్నుతున్నారా..? పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన నేతలు అందుకు సహకరిస్తున్నారా..? సహకరించమే కాదు, దగ్గరుండి పనులు పంపిణీ చేస్తున్నారా..? అంటే అత�
అభివృద్ధి పనులను అడ్డుకుంటే కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామంలోని పగిడేరు వాగుపై
ముఖ్యమంత్రి పర్యటన వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి తప్పా నడిగడ్డకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుంతునాయుడు ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలో ఏర్పాటు చేసిన విలేకర�
అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని, ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నా రం, దోమడుగు, వీరన్నగూ
ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో జరుగుతున్న నిర్వహణ, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియలో పలు జోన్ల ఇంజినీర్ల వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. ప్రభుత్వ ని
వ్యక్తిగత ప్రచారం కోసం వెంపర్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి ‘నవ్విపోదురుగాక నాకేటి’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరై, శంకుస్థాపనలు పూర్తయిన ప్రాజెక్టులకే మళ్లీ భూమి పూజలు చేసే ఆ�
నిర్దేశిత గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. మధిర నియోజకవర్గంలో చేపడుతున్న, కొనసాగుతున్న అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస�
తెలంగాణలో రూ. 9,500 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వాటిలో రూ.3,180 కోట్లతో చేపట్టే ర
ప్రభుత్వ వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటూ.. ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. మధిర నియోజకవర్గంలో కలెక్టర్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. �