కాలుష్య కోరల నుంచి నగరాన్ని కాపాడుతున్న కేబీఆర్ జాతీయ పార్కుపై అభివృద్ధి పేరిట విధ్వంసానికి తెరలేపింది. అడ్డగోలు ఫ్లైఓవర్లను కట్టేందుకు తీసుకువచ్చిన వివాదస్పద హెచ్-సిటీ ప్రాజెక్టులతో పార్కు అస్తిత
కాంగ్రెస్ సర్కారు ఏర్పడి మూడేండ్ల్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏఒక్క పని పూర్తి కాలేదు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో రూ.25 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించారు. పట్టణంలోని మల్
కావూరిహిల్స్, కాకతీయ హిల్స్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన మాదాపూర్ ఉప కమిషనర్ బాలకృష్ణతో కలిసి శుక్రవారం పరిశీలించారు. కాకతీయ హిల్స్ పార్క్ 1 షటి
చదువు, విద్యే సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని... అందు లో భాగంగానే అందోల్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నానని రాష్ట్ర వైద్యారోగ్యశాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పేరుతో పెద్దమొత్తంగా లూటీ జరుగుతోందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ ఆరోపించారు. సోమవారం ఖమ్మం నగరంలోని ఆర్జేసీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల�
నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులపై నిర్ల క్ష్యం వద్దని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం తిర్యా
రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా కొనసాగుతున్న ఫ్యూచర్ సిటీ పనులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం పరిశీలించారు. సాయంత్రం 4 గంటలకు ఫ్యూచర్ సిటీకి చేరుకున్న ఆయన, 5 గంటల వరకు వివిధ పనుల పురోగతిని �
స్మార్ట్సిటీ పథకంలో భాగంగా గ్రేటర్ వరంగల్లో చేట్టిన అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. గత డిసెంబర్తో గడువు ముగియగా, కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలల సమయం ఇచ్చింది. ఆ గడువు కాస్
తెలంగాణ మోడల్ను దేశవ్యాప్తంగా అమలుచేయాలని, కులవృత్తుల ఆధారంగా సమగ్ర కులగణన, జనగణన చేపట్టాలని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఫెడరేషన్ ఆఫ్ ఇ�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందించేందుకు అధికారులు కృషిచేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ , గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ అన్నారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరం�
రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇబ్బందికరంగా మారుతున్నది. అభివృద్ధి పనులకు నిధులు లేకుండా ప్రణాళికలు రూపొందించడం వల్ల ఉపయోగమ
రాష్ట్రంలో దేవాలయాలను అభివృద్ధి చేసే క్రమంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ఆలయాలను అభివృద్ధి చేయనున్నట్టు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నా
ఖమ్మం జిల్లాలో వివిధ రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులకు రూ.116 కోట్లు, వికారాబాద్ జిల్లాలో వంతెన నిర్మాణానికి రూ.27.50 కోట్లను ప్ర భుత్వం మంజూరు చేసింది.
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, మొదటి దశ పనుల ను వచ్చే ఏడాది మార్చి 31లోపు పూర్తిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండాసురేఖ అధికారులను, కాంట్రాక్టర
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి అప్పులపాలైన మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూస్తూ మనోవేదనకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నేటి�