అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని, ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నా రం, దోమడుగు, వీరన్నగూ
ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో జరుగుతున్న నిర్వహణ, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియలో పలు జోన్ల ఇంజినీర్ల వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. ప్రభుత్వ ని
వ్యక్తిగత ప్రచారం కోసం వెంపర్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి ‘నవ్విపోదురుగాక నాకేటి’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరై, శంకుస్థాపనలు పూర్తయిన ప్రాజెక్టులకే మళ్లీ భూమి పూజలు చేసే ఆ�
నిర్దేశిత గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. మధిర నియోజకవర్గంలో చేపడుతున్న, కొనసాగుతున్న అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస�
తెలంగాణలో రూ. 9,500 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వాటిలో రూ.3,180 కోట్లతో చేపట్టే ర
ప్రభుత్వ వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటూ.. ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. మధిర నియోజకవర్గంలో కలెక్టర్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. �
కాలుష్య కోరల నుంచి నగరాన్ని కాపాడుతున్న కేబీఆర్ జాతీయ పార్కుపై అభివృద్ధి పేరిట విధ్వంసానికి తెరలేపింది. అడ్డగోలు ఫ్లైఓవర్లను కట్టేందుకు తీసుకువచ్చిన వివాదస్పద హెచ్-సిటీ ప్రాజెక్టులతో పార్కు అస్తిత
కాంగ్రెస్ సర్కారు ఏర్పడి మూడేండ్ల్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏఒక్క పని పూర్తి కాలేదు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో రూ.25 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించారు. పట్టణంలోని మల్
కావూరిహిల్స్, కాకతీయ హిల్స్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన మాదాపూర్ ఉప కమిషనర్ బాలకృష్ణతో కలిసి శుక్రవారం పరిశీలించారు. కాకతీయ హిల్స్ పార్క్ 1 షటి
చదువు, విద్యే సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని... అందు లో భాగంగానే అందోల్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నానని రాష్ట్ర వైద్యారోగ్యశాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పేరుతో పెద్దమొత్తంగా లూటీ జరుగుతోందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ ఆరోపించారు. సోమవారం ఖమ్మం నగరంలోని ఆర్జేసీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల�
నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులపై నిర్ల క్ష్యం వద్దని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం తిర్యా
రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా కొనసాగుతున్న ఫ్యూచర్ సిటీ పనులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం పరిశీలించారు. సాయంత్రం 4 గంటలకు ఫ్యూచర్ సిటీకి చేరుకున్న ఆయన, 5 గంటల వరకు వివిధ పనుల పురోగతిని �
స్మార్ట్సిటీ పథకంలో భాగంగా గ్రేటర్ వరంగల్లో చేట్టిన అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. గత డిసెంబర్తో గడువు ముగియగా, కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలల సమయం ఇచ్చింది. ఆ గడువు కాస్
తెలంగాణ మోడల్ను దేశవ్యాప్తంగా అమలుచేయాలని, కులవృత్తుల ఆధారంగా సమగ్ర కులగణన, జనగణన చేపట్టాలని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఫెడరేషన్ ఆఫ్ ఇ�