రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి సాయంతో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు గత ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారు. రెండు హాస్టళ్ల ప్రారంభానికి ఆహ్వానించడంతో సీఎం అదే నెలలో వారికి సమయం ఇచ్చార�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలోని పునరుద్ధరణ జరుగుతున్న శివాలయంలో విరాళాధాతలతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ అతి పురాతనమైన సాంబ సదా శివాలయం శిథిలావస్థకు చేరుకుని ఆలయ శ�
కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేళ్ల పాలనలో రాష్ర్టాన్ని దోచుకోవడమే తప్ప అభివృద్ధి జాడలు ఎక్కడా కనిపించడం లేదని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆరోపించారు. అమలు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన
ధ్వంసమైన తనుగుల చెక్డ్యామ్కు వెంటనే మరమ్మతు చేయాలని ఇరిగేషన్ అధికారులను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సూచించారు. నియోజకవర్గంలో ఇసుక క్వారీలు ఉన్నప్పటికీ అభివృద్ధి, ప్రజా అవసరాలకు ఇసుక �
అబద్ధ్దాలకు కేరాఫ్ అడ్రస్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అని మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఆలేరును 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్గా ఏర్ప�
మానుకోట పట్టణ అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మానుకోట మున్సిపాలిటీ పరిధిలో గాంధీపార్క్, పత్తిపాక రహ�
రాష్ట్ర వ్యవసాయ మారెటింగ్ శాఖను సాంకేతిక పరిజ్ఞానంతో మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ, సుందరగిరి, గునుకుల పల్లె, సీతారాంపూర్ గ్రామాల్లో గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శనివారం గ్రామపంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు శుక్రవారం పరిశీలించారు. మల్లన్న ఆలయంలో రూ.15 కోట్లతో
మెదక్ మున్సిపాల్ పరిధిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లో అభివృద్ధి పనులు చేయకుండా వివక్ష చూపుతున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మెదక్ కలెక
గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదని గ్రామ పంచాయతీ కార్యాలయానికి మాజీ సర్పంచ్ తాళం వేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లిలో మంగళవారం చ�
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తామని సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్ఫూర్ పరిధిలో రూ.16.53కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి బ
జీహెచ్ఎంసీ పరిధిలోని చాంద్రాయణగుట్ట సర్కిల్లో పలు అభివృద్ధి పనుల టెండర్లను అర్థాంతరంగా రద్దుచేయడంపై జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ అడహాక్ కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్�