గుండాలపాడు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్లైన్, ప్రజాపంథా ఆధ్వర్యంలో భద్రాచలం ఐటీడీఏ ఎదుట నాయకులు, కార్యకర్తలు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)లో ప్రపంచ, జాతీయ స్థాయి పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని కల్సిస్తూ, పెట్�
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి మంత్రి కాని మంత్రి పదవి ఎట్టకేలకు దక్కింది. ప్రభుత్వం ఏర్పాటు నుంచి అమాత్యయోగాన్ని ఆకాంక్షించి అడుగడుగునా ని�
ఖమ్మంలోని మున్నేరు నదిపై చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ పట్ల అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఖమ్మం �
నిధులు మంజూరై రెండేళ్లు దాటింది, కాంగ్రెస్ సర్కారు వచ్చి రెండేళ్లు కావస్తుంది.. కనీసం టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించలేకపోవడంపై పరిగి పట్టణ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిగి పట్టణాభ�
అభివృద్ధి పనులతో నగరానికి కొత్త రూపు సంతరించుకుంటుందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీతో కలిసి శనివారం శంకుస్థాపనలు చే�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులే బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఎమ్మెల్సీ, రహ్మత్నగర్ డివిజన్ ఎన్నికల ఇన్చార�
యూసుఫ్గూడ డివిజన్ సమస్యల వలయంలో చిక్కుకుపోయింది. ఇక్కడ ప్రధానంగా ఉన్న వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో భాగంగా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు పూర్తి అయ్యే సమయానికి �
మేడారంలో మంత్రుల పర్యటన ఎడమొహం.. పెడమొహంలా సాగింది. వచ్చే జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మహాజాతర నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇ�
మేడారం సమ్మక-సారలమ్మ జాతర అభివృద్ధి పనుల్లో కమిషన్లు, కాంట్రాక్టుల కోసమే మంత్రులు, పాలకులు హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నా
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ. 100 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామంటూ రెండు నెలల పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు ఊదరగొట్టారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగ
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టు ప్రధాన ముంపు గ్రామమైన గూడాటిపల్లి గ్రామ పంచాయతీలో నిధులు గోల్మా ల్ అయ్యాయి. ముంపులో ఊరు మునిగినా, అభివృద్ధి పనుల పేరిట నిధులు డ్రా చేసి ఏకంగ�
పందేండ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులు నేటికీ సాక్షాత్కరిస్తున్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా ఏ డివిజన్కు వెళ్లినా.. ఏ గల్లీని చూసినా మాగంటి ముద్ర స