బతుకమ్మ పండుగకు పైసల్లేవు.. గ్రామాల్లో వీధి లైట్లు, చెరువుల వద్ద మొరం పోసి చదును చేయడం, శానిటేషన్, తదితర ఏర్పాట్లు ఎలా చేయాలని కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. సర్పంచ్ల పదవీ కాలం ముగిసి రెండేళ్లు కావ
రాష్ర్టానికి ఆయన ప్రథమ పౌరుడతను.. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో మాట ఇచ్చారంటే అది నెరవేర్చాల్సి ఉంటుంది. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియదు..రాష్ట్ర గవర్నర్ ఆదేశాలను అధికారులు ఖాతరు చేయనట్లు కనిపిస్తోంది. ఫలిత
బీఆర్ఎస్ హయాం లో తాము ప్రారంభించిన పనులకే మళ్లీ శిలాఫలకా లు వేయడమే అభివృద్ధా? అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్నట్లు చూపాలంటే ప్రభుత్వం నుంచి నిధుల
ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరైనట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మారం వ్యవసాయ మ�
హైదరాబాద్లో సోమవారం చేపట్టిన ధర్నాకు వెళ్తున్న పలువురు గుత్తేదారులను ఖమ్మం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు వెంటనే ని�
హెచ్ఎండీఏ పరిధిలో అభివృద్ధి పనులు పట్టాలెక్కాలంటే భూముల విక్రయం జరగాల్సిందే అన్నట్లు ఉంది ప్రభుత్వ తీరు. గడిచిన ఏడాదిన్నర కాలంగా ప్రతిపాదనల్లో ఉన్న ప్రణాళికలను కార్యరూపంలోకి తీసుకురావాలంటే నిధుల సమ
కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట అభివృద్ధిపై కక్ష కట్టింది. కొత్త పనుల మాట దేవుడెరుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై జరుగుతున్న అభివృద్ధి పనులకు నిధులు ఆపేయడంతో పనుల పరిస్థితి “ఒక అడుగు ముందుకు రెండు
బీఆర్ఎస్ హయాంలోనే నూతన సమీకృత కలెక్టరేట్కు రూ.55 కోట్లు మంజూరై 20 శాతం పనులు జరిగాయని, కాంగ్రెస్ హయాంలో బిల్లులు రాక పని ప్రారంభం కాలేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అభివృద్ధి పనులకు సిద్దిపేట కలెక్టర్ హైమావతితో కలిసి శంకుస్థాపన చేశారు. మండలంలోని బొడిగప
ఏ హోదాలో అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నాయకులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సమాధానం చెప్పాలని మాజీ కార్పొరేటర్ బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి డిమాండ్ చేశ�
హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంతో పాటు హుస్నాబా�