కాంగ్రెస్ అసమర్ధ పాలనతో అభివృద్ధి కుంటుపడిందని, అన్నివర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. సీఎం రేవంత్కు పాలన చేతకావడం లేదని, రాష్ట్రం అన్నిరం�
వచ్చే మేడారం మహా జాతరలో భక్తుల సౌకర్యార్థం చేప ట్టే అభివృద్ధి పనులను దక్కించుకునేందుకు కాంట్రా క్టు రింగైనట్లు తెలుస్తున్నది. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన ఆదివాసీల మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర వచ్చే �
రాయికల్ మండలంలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ఆలూరు, వీరాపూర్, ధర్మాజీ పేట్, తాట్లవాయి, దావన్ పల్లి, వస్తాపూర్, చింతలూరు, బోర్నపల్లి గ్రామాల్లో రూ.1.30 కోట్ల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు జగిత్�
పాలకుర్తి మండలం లోని పలు గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ సిమెంట్ రోడ్లు, మురికి కాలువ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. మండలంలోని బసంత్ నగర్, పాలకుర్తి, ఈసాల తక్కలపల్లి, కొత్తపల్లి,రామారావు �
నగరంలోని మున్నేరు అభివృద్ధి పనులతోపాటు భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణ అభివృద్ధి పనులు, భూ సేకరణ, భూ నిర్వాసితులకు ఇచ్చ�
కూడవెల్లి రామలింగేశ్వరాలయంలో భక్తులకు మెరుగైన వసతులు కల్పించి ఆలయానికి గొప్పవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
సుల్తానాబాద్ మండలంలోని కనుకుల, రాముని పల్లి, మంచ రామి గ్రామాల్లో పెద్దపెల్లి ఎమ్మెల్యే బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శంకుస్థాపన చేశా
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, పథకాల పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందానికి అధికారులు వివరాలు అందించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి సూ
నియోజకవర్గంలో అభివృద్ది పనులు చేయటం చేతగాక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలో చేపడుతున్న 167వ జాతీయ రహదారి పనులను గురువారం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్ల కాలంలో బాల్కొండ నియోజకవర్గంలో 65కు పైగా నూతన గ్రామపంచాయతీ భవనాలు నిర్మించుకున్నామని, 24కు పైగా పల్లెదవాఖానలను ఏర్పాటు చేసుకున్నామని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేమ�
గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో రూ. 149.29 కోట్ల అభివృద్ది పనులకు బల్దియా కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సోమవారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో జరిగిన బల్దియా సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింద�
పెద్దపల్లి జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డీఎంఎప్టీ, టీజీఈడబ్ల్యూఐడీసీ నిధుల ద్వ�
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దచెరువును ఆదివారం ఆమె పరిశ�
ఇల్లెందు పట్టణంలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులపై ఇల్లెందు పురపాలక సంఘం ప్రత్యేకాధికారి/స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన శనివారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. 100 రోజుల ప్రణా�
ప్రజలకు సమస్యలు ఉంటే వాటిని తన దృష్టికి తేవాలని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ అన్నారు.