సుడా టెండర్లలో కాంట్రాక్టర్లు సిండికేటుగా మారేందుకు వ్యూహాలు పన్నుతున్నారా..? పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన నేతలు అందుకు సహకరిస్తున్నారా..? సహకరించమే కాదు, దగ్గరుండి పనులు పంపిణీ చేస్తున్నారా..? అంటే అత�
అభివృద్ధి పనులను అడ్డుకుంటే కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామంలోని పగిడేరు వాగుపై
ముఖ్యమంత్రి పర్యటన వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి తప్పా నడిగడ్డకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుంతునాయుడు ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలో ఏర్పాటు చేసిన విలేకర�
అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని, ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నా రం, దోమడుగు, వీరన్నగూ
ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో జరుగుతున్న నిర్వహణ, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియలో పలు జోన్ల ఇంజినీర్ల వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. ప్రభుత్వ ని
వ్యక్తిగత ప్రచారం కోసం వెంపర్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి ‘నవ్విపోదురుగాక నాకేటి’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరై, శంకుస్థాపనలు పూర్తయిన ప్రాజెక్టులకే మళ్లీ భూమి పూజలు చేసే ఆ�
నిర్దేశిత గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. మధిర నియోజకవర్గంలో చేపడుతున్న, కొనసాగుతున్న అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస�
తెలంగాణలో రూ. 9,500 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వాటిలో రూ.3,180 కోట్లతో చేపట్టే ర
ప్రభుత్వ వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటూ.. ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. మధిర నియోజకవర్గంలో కలెక్టర్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. �
కాలుష్య కోరల నుంచి నగరాన్ని కాపాడుతున్న కేబీఆర్ జాతీయ పార్కుపై అభివృద్ధి పేరిట విధ్వంసానికి తెరలేపింది. అడ్డగోలు ఫ్లైఓవర్లను కట్టేందుకు తీసుకువచ్చిన వివాదస్పద హెచ్-సిటీ ప్రాజెక్టులతో పార్కు అస్తిత
కాంగ్రెస్ సర్కారు ఏర్పడి మూడేండ్ల్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏఒక్క పని పూర్తి కాలేదు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో రూ.25 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించారు. పట్టణంలోని మల్
కావూరిహిల్స్, కాకతీయ హిల్స్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన మాదాపూర్ ఉప కమిషనర్ బాలకృష్ణతో కలిసి శుక్రవారం పరిశీలించారు. కాకతీయ హిల్స్ పార్క్ 1 షటి
చదువు, విద్యే సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని... అందు లో భాగంగానే అందోల్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నానని రాష్ట్ర వైద్యారోగ్యశాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పేరుతో పెద్దమొత్తంగా లూటీ జరుగుతోందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ ఆరోపించారు. సోమవారం ఖమ్మం నగరంలోని ఆర్జేసీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల�