‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అభివృద్ధికి, సంక్షేమానికి తార్కాణం. తప్పుడు వాగ్దానాలతో, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. రెండున్నరేళ్లుగా సాగిస్తున్న పాలన నమ్మక ద్రోహానికి నిలువెత్�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా జీవంలేని రాయిగా ఉండిపోయిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. పురపాలక ఎన్నికల్లో భాగంగ�
నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ను మున్సిపాలిటీగా చేయడంతోపాటు రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేయడం బీఆర్ఎస్తోనే సాధ్యమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తాము మొద�
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రత్యేక చొరవతో రూ.1300 కోట్ల నిధులు తెచ్చి నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్తోనే నల్లగొ
కార్పొరేషన్ పరిధిలోని అల్గునూరు డివిజన్లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ అభ్యర్థి కాల్వ మల్లేషన్లో భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కోరిన కోర్కెలను తీర్చే కొంగు బంగారంగా భావించే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తులకు 2026 జాతర చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. జాతరలో అభివృద్ధి పనులతోపాటు ఆలయాన్ని రాతి కట్టడాలత�
East Fort | నిధులు మంజూరు అయినప్పటికీ తూర్పు కోట పరిధిలోని అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్మూర్ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్మూర్ పట్టణాన్ని రూ.వేల కోట్లతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. �
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా పల్లెల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. పదేళ్ల బ�
మహాజాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాట్లు చేపట్టిన ఆర్డబ్ల్యూఎస్ శాఖ నిర్లక్ష్యంగా స్పష్టం కనిపిస్తున్నది. మేడారం జాతర పరిసరాల్లో ఎలాంటి రక్షణ లేకుండా
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మధిర మున్సిపాలిటీపై మళ్లీ ఎగిరేది గులాబీ జెండాయేనని జడ్పీ మాజీ చైర్మన్, నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి లింగాల కమల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యం
ఈ నెల 15న జరుగనున్న ముంబై మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు తమదేనని నమ్ముతున్న మహాయుతి కూటమి దీని ప్రభావంతో రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను కైవసం చేసుకోవాలని ఆరాటపడుతున్నది.
చెరువుల పరిరక్షణ పేరిట పేదల ఇండ్లను కూల్చిన కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు అవే చెరువులను అభివృద్ధి పనుల కోసం భ్రష్టు పటిస్తున్నది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏకంగా వందేండ్�