East Fort | నిధులు మంజూరు అయినప్పటికీ తూర్పు కోట పరిధిలోని అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్మూర్ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్మూర్ పట్టణాన్ని రూ.వేల కోట్లతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. �
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా పల్లెల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. పదేళ్ల బ�
మహాజాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాట్లు చేపట్టిన ఆర్డబ్ల్యూఎస్ శాఖ నిర్లక్ష్యంగా స్పష్టం కనిపిస్తున్నది. మేడారం జాతర పరిసరాల్లో ఎలాంటి రక్షణ లేకుండా
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మధిర మున్సిపాలిటీపై మళ్లీ ఎగిరేది గులాబీ జెండాయేనని జడ్పీ మాజీ చైర్మన్, నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి లింగాల కమల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యం
ఈ నెల 15న జరుగనున్న ముంబై మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు తమదేనని నమ్ముతున్న మహాయుతి కూటమి దీని ప్రభావంతో రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను కైవసం చేసుకోవాలని ఆరాటపడుతున్నది.
చెరువుల పరిరక్షణ పేరిట పేదల ఇండ్లను కూల్చిన కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు అవే చెరువులను అభివృద్ధి పనుల కోసం భ్రష్టు పటిస్తున్నది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏకంగా వందేండ్�
గ్రేటర్ వరంగల్లో స్మార్ట్సిటీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయడం చేతకాక బల్దియా అధికారులు చేతులేత్తేశారు. కొన్నింటిని తొలగించి, మరికొన్నింటిని సగానికి సగం కుదించారు. పదేళ్లుగా కొనసాగుతూ �
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచున ఉన్నదని, ఇం దుకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి పనులను మెచ్చే ప్
గెలిచిన సర్పంచ్లు గ్రామాల అభివృద్దే లక్ష్యం పని చేయాలని కృషి చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. నేరడిగొండ మండలంలోని నాగమల్యాల్ గ్రామానికి చెందిన ఏకగ్రీవంగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక�
రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, గెలిచిన సర్పంచ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపట్టాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్నాయక్ సూచించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులు ప్రస్తుత సర్కారు హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
పూలమ్మిన చోట కట్టెలమ్మిన పరిస్థితి ఇప్పుడు గ్రామాల్లో కనిపిస్తున్నది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని హంగులతో కళకళలాడిన పల్లెలు.. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలయ్యాయి. ప్రభుత్వం మారిన మరుక్షణమ
రాష్ట్రంలో అభివృద్ధి పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేండ్లుగా కాంట్రాక్టర్లకు అరకొరగా బిల్లులు చెల్లిస్తుండడంతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల్లో రోడ్ల పనులు నిలిచిపోయా�