యూసుఫ్గూడ డివిజన్ సమస్యల వలయంలో చిక్కుకుపోయింది. ఇక్కడ ప్రధానంగా ఉన్న వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో భాగంగా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు పూర్తి అయ్యే సమయానికి �
మేడారంలో మంత్రుల పర్యటన ఎడమొహం.. పెడమొహంలా సాగింది. వచ్చే జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మహాజాతర నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇ�
మేడారం సమ్మక-సారలమ్మ జాతర అభివృద్ధి పనుల్లో కమిషన్లు, కాంట్రాక్టుల కోసమే మంత్రులు, పాలకులు హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నా
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ. 100 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామంటూ రెండు నెలల పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు ఊదరగొట్టారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగ
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టు ప్రధాన ముంపు గ్రామమైన గూడాటిపల్లి గ్రామ పంచాయతీలో నిధులు గోల్మా ల్ అయ్యాయి. ముంపులో ఊరు మునిగినా, అభివృద్ధి పనుల పేరిట నిధులు డ్రా చేసి ఏకంగ�
పందేండ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులు నేటికీ సాక్షాత్కరిస్తున్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా ఏ డివిజన్కు వెళ్లినా.. ఏ గల్లీని చూసినా మాగంటి ముద్ర స
నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఖ
అభివృద్ధి పనుల పేరుతో ముస్లిం సోదరులకు చెప్పకుండా, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రోడ్డుకు అడ్డంగా ఉన్నదని దర్గా, శ్మశానవాటికను అధికారులు అర్ధరాత్రి తొలగించడం దారుణమని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం న
బతుకమ్మ పండుగకు పైసల్లేవు.. గ్రామాల్లో వీధి లైట్లు, చెరువుల వద్ద మొరం పోసి చదును చేయడం, శానిటేషన్, తదితర ఏర్పాట్లు ఎలా చేయాలని కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. సర్పంచ్ల పదవీ కాలం ముగిసి రెండేళ్లు కావ
రాష్ర్టానికి ఆయన ప్రథమ పౌరుడతను.. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో మాట ఇచ్చారంటే అది నెరవేర్చాల్సి ఉంటుంది. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియదు..రాష్ట్ర గవర్నర్ ఆదేశాలను అధికారులు ఖాతరు చేయనట్లు కనిపిస్తోంది. ఫలిత
బీఆర్ఎస్ హయాం లో తాము ప్రారంభించిన పనులకే మళ్లీ శిలాఫలకా లు వేయడమే అభివృద్ధా? అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్నట్లు చూపాలంటే ప్రభుత్వం నుంచి నిధుల