రాష్ట్రంలో కమీషన్ల దందా వేళ్లూనుకుపోయింది..కేవలం ‘ముఖ్య’నేత వర్సెస్ మంత్రులే కాదు! చివరకు షాడోలు వర్సెస్ ప్రజాప్రతినిధుల మధ్య కూడా ఈ వాటాల దందా చిచ్చు రేపుతున్నది. నిన్నటికి నిన్న ‘ముఖ్య’నేతపై ఓ మంత్�
ప్రజాసమస్యలపై ప్రశ్నించడం యువత హక్కు అని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన ప్రతిఒక్కరికీ అండగా ఉంటానని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే భరోసా కల్పించారు. బిచ్కుందలో అభివృద్ధి పనులు చేపట్టాలని
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మంత్రి కొండా సురేఖను కోరార�
కొడంగల్కు మంజూరైన అభివృద్ధి పనులను ఇతర ప్రాంతాలకు తరలిస్తే ఊరుకోవద్దని.. సమిష్టిగా పోరాడుదామని కేడీపీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని చిట్లపల్లి, ఖాజాఅహ్మద్పల్లి గ్రామాల్లో కేడీపీ జ�
అభివృద్ధి పనులు చేయమని అడిగినందుకు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు సొంత పార్టీ కార్యకర్తలపైనే అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని తెలంగాణ పోలీస్ ఉద్యమకారుడు బోర్గి సంజీవ్ ఆరోపించారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర అభివృద్ధితో పాటు మాస్లర్ ప్లాన్ నిర్మాణ పనులను డిసెంబర్ 20వలోగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రులు కొండా సురేఖ,
మేడారం మహాజాత ర అభివృద్ధి పనుల కమీషన్ల వాటాలు తేలకపోవ డం వల్లే ఇంకా మొదలు పెట్టడం లేదని ములుగు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి ఆరోపించారు. మొదటగా అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్ల�
గుండాలపాడు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్లైన్, ప్రజాపంథా ఆధ్వర్యంలో భద్రాచలం ఐటీడీఏ ఎదుట నాయకులు, కార్యకర్తలు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)లో ప్రపంచ, జాతీయ స్థాయి పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని కల్సిస్తూ, పెట్�
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి మంత్రి కాని మంత్రి పదవి ఎట్టకేలకు దక్కింది. ప్రభుత్వం ఏర్పాటు నుంచి అమాత్యయోగాన్ని ఆకాంక్షించి అడుగడుగునా ని�
ఖమ్మంలోని మున్నేరు నదిపై చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ పట్ల అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఖమ్మం �
నిధులు మంజూరై రెండేళ్లు దాటింది, కాంగ్రెస్ సర్కారు వచ్చి రెండేళ్లు కావస్తుంది.. కనీసం టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించలేకపోవడంపై పరిగి పట్టణ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిగి పట్టణాభ�
అభివృద్ధి పనులతో నగరానికి కొత్త రూపు సంతరించుకుంటుందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీతో కలిసి శనివారం శంకుస్థాపనలు చే�