కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ నాయకులపై ఈడీ లాంటి సంస్థలను ఉసిగొల్పుతుందని, అయినా భయపడేది లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మావల మండల కేంద్రంలో మసీద్ వద్ద రూ.20 లక్షలతో చేపడుతున్న క
నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన చేసి మంత్రి కేటీఆర్ జుక్కల్ నియోజకవర్గ రైతుల కోరికను తీర్చారని ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. పిట్లం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రెండేండ్లు కరోనాతో నష్టం జరి�
అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్కు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. బుధవారం ఆయన బాన్సువాడ పట్టణంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పర్యటించారు. టీచర్స్ �
చెన్నూర్ నియోజకవర్గం లో రూ 200 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్, రాష్ట్ర మం త్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి రాష్ట్ర ఆర�
Minister Dayakar Rao | సీఎం కేసీఆర్తోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల మండలం చెరువుముందు తండాలో కొత్త గ్రామ �
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేకంగా రూ.135 కోట్ల నిధులు కేటాయించడంతో పట్టణం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది.
పేదల సుస్తీని నయం చేసే బస్తీ దవాఖానలు నేడు దోస్తీ దవాఖానలుగా మారాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం దుబ్బాక పట్టణంలో వంద పడకల దవాఖానలో డయాలసిస్ సెంటర్,
సీఎం కేసీఆర్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడిందని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని ముకుందాపురం, మామిండ్లమడవ, తూర్పుతండా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.
కేసీఆర్ సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని ఏల్వత్ గ్రామంలో రూ 5 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు శనివారం భూమి పూజ చేశారు. అలాగే మండలంలోని ఆయా గ్రా�
చారిత్రక ఆలయాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మండలంలోని తిర్మలాయపల్లి గ్రామంలో జరుగుతున్న లక్ష్మీ నారసింహస్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవా�
Minister KTR | కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై ఈడీ, ఐటీ సంస్థలతో వేటకుక్కల్లా దాడులు చేయిస్తున్నారని, ఇలాంటి వాటికి తాము భయపడేది లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు గర్జించారు. ప్రధానమం�
మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న కొత్తపల్లి, ద్వారకాపూర్, కిష్టంపేట గ్రామాలకు దశాబ్దాలుగా సరైన రోడ్డు వసతి లేదు. దీంతో గ్రామస్తులు అత్యవసర సమయంలో దవాఖాన, ఇతర అవసరాలకు వెళ్లాలన్నా కంకర రోడ్డే దిక్క�