ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరైనట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మారం వ్యవసాయ మ�
హైదరాబాద్లో సోమవారం చేపట్టిన ధర్నాకు వెళ్తున్న పలువురు గుత్తేదారులను ఖమ్మం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు వెంటనే ని�
హెచ్ఎండీఏ పరిధిలో అభివృద్ధి పనులు పట్టాలెక్కాలంటే భూముల విక్రయం జరగాల్సిందే అన్నట్లు ఉంది ప్రభుత్వ తీరు. గడిచిన ఏడాదిన్నర కాలంగా ప్రతిపాదనల్లో ఉన్న ప్రణాళికలను కార్యరూపంలోకి తీసుకురావాలంటే నిధుల సమ
కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట అభివృద్ధిపై కక్ష కట్టింది. కొత్త పనుల మాట దేవుడెరుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై జరుగుతున్న అభివృద్ధి పనులకు నిధులు ఆపేయడంతో పనుల పరిస్థితి “ఒక అడుగు ముందుకు రెండు
బీఆర్ఎస్ హయాంలోనే నూతన సమీకృత కలెక్టరేట్కు రూ.55 కోట్లు మంజూరై 20 శాతం పనులు జరిగాయని, కాంగ్రెస్ హయాంలో బిల్లులు రాక పని ప్రారంభం కాలేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అభివృద్ధి పనులకు సిద్దిపేట కలెక్టర్ హైమావతితో కలిసి శంకుస్థాపన చేశారు. మండలంలోని బొడిగప
ఏ హోదాలో అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నాయకులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సమాధానం చెప్పాలని మాజీ కార్పొరేటర్ బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి డిమాండ్ చేశ�
హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంతో పాటు హుస్నాబా�
పెగడపల్లి మండలం మ్యాకవెంకయ్యపల్లిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో రూ.1 కోటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు బీఆర్ఎ ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి పేర్కొన్నారు.
పేదలకు విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర్రాజనర్సింహ అన్నాన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లో పీహెచ్సీ నూతన భవన సముదాయాన్ని మంత్రి జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్క�
కాంగ్రెస్ అసమర్ధ పాలనతో అభివృద్ధి కుంటుపడిందని, అన్నివర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. సీఎం రేవంత్కు పాలన చేతకావడం లేదని, రాష్ట్రం అన్నిరం�
వచ్చే మేడారం మహా జాతరలో భక్తుల సౌకర్యార్థం చేప ట్టే అభివృద్ధి పనులను దక్కించుకునేందుకు కాంట్రా క్టు రింగైనట్లు తెలుస్తున్నది. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన ఆదివాసీల మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర వచ్చే �
రాయికల్ మండలంలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ఆలూరు, వీరాపూర్, ధర్మాజీ పేట్, తాట్లవాయి, దావన్ పల్లి, వస్తాపూర్, చింతలూరు, బోర్నపల్లి గ్రామాల్లో రూ.1.30 కోట్ల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు జగిత్�