అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దచెరువును ఆదివారం ఆమె పరిశ�
ఇల్లెందు పట్టణంలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులపై ఇల్లెందు పురపాలక సంఘం ప్రత్యేకాధికారి/స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన శనివారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. 100 రోజుల ప్రణా�
ప్రజలకు సమస్యలు ఉంటే వాటిని తన దృష్టికి తేవాలని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ అన్నారు.
ఆరు గ్యారెంటీల పేరిట ఊరించి ఉసూరుమనిపించి, ప్రజాపాలన అని డబ్బాకొట్టుకుంటూ ఓ ప్రహసనాన్ని పండించిన కాంగ్రెస్; ఇపుడు మరో మహత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకుంది. ఈసారి గాంధీ మహాత్ముడిని.. బాబాసాహెబ్ అంబేద్�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే స్విచ్ ఆఫ్ చేసిన విధంగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని, కరీంనగర్లోనూ నిలిచిపోయాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. ప్రభుత్వం, అధ
Marri Rajashekar Reddy | అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిహెచ్ఎంసి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ రవి
కేసీఆర్ పాలనలో తాము చేసిన అభివృద్ధిని ఓర్వలేక ఆనాడు వేసిన శిలాఫలకాలను కాంగ్రెస్ నాయకులు ధ్వంసం చేస్తున్నారని, ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది ప్రజలకు తెలుసని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా
పాలకుర్తి పర్యాటక సర్కిల్ అభివృద్ధి పనులు పడకేశాయి. పాల్కూరికి సోమనాథుడు, బమ్మెర పోతన వంటి ప్రముఖ కవుల జన్మస్థలం కావడంతో ఇక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది.
గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఓ మాజీ సర్పంచ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. అప్పులు తీర్చే దారిలేక సోమవారం ఆత్మహత్య చేసుకు�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను ఎన్నికల భరోసాగా మార్చిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. సోమవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయిన్పహాడ్ గ్రామంలో జరిగ�
వనపర్తికి గత బీఆర్ఎస్ ప్రభు త్వం మంజూరు చేసిన బైపాస్ రోడ్డును కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపి వేసిందని బీఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు గట్టు యాదవ్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో వనపర్తి జిల్లా కేంద్రానికి పా
మున్సిపాలిటీలు అవినీతి మయంగా మారుతున్నాయి. ఏసీబీ దాడులు, విజిలెన్స్కు ఫిర్యాదులు వెళ్తున్నా.. అవినీతి తగ్గడం లేదు. మేడ్చల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది.
మండలంలోని లింగంపల్లి గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన వివిధ అభివృద్ధి పనులకు.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలోనే 70శాతం పనులు పూర్తి చేసినా.. ఆ