తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పెద్దపల్లి (Peddapalli) ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి (Dasari Manohar reddy) దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శ్రీవారిని (Sri Venkateshwara swamy) దర్శించుకుని మొక్కుల
పెద్లపల్లి జిల్లా ప్రజలకు మినీ ట్యాంక్బండ్ ఆహ్లాదాన్ని పంచనున్నది. పట్టణంలోని సాగర్రోడ్డులో గల ఎల్లమ్మ గుండమ్మ చెరువు స్థానికులను ఆకట్టుకునేలా సొబగులు అద్దుకుంటున్నది.
Raksha Bandhan | తోడబుట్టిన అన్నాదమ్ముళ్లతో తమ పేగుబంధం కలకాలం నిలవాలని అక్కాచెల్లెళ్లు కోరుకునే పవిత్రమైన రాఖీ పండుగ నాడే ఓ చెల్లెలు.. తన అన్నకు తుది వీడ్కోలు పలకాల్సి వచ్చింది. దీంతో రక్షాబంధన్ నాడే ఇంతటి బాధన�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. కాట్నపల్లి పరిధిలోని ఓ రైస్ మిల్లు నుంచి బియ్యం లోడుతో వస్తున్న లార�
Gorakhpur Express | గోరఖ్పూర్ - సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ పెద్దపల్లిలో నిలిచిపోయింది. పట్టాలపై పెద్ద ఎత్తున వర్షం నీరు చేరడంతో ముందుజాగ్రత్తగా రైలును నిలిపివేశారు. రైలు గోరక్పూర్ నుంచి సికింద్రాబాద్ రావా�
Andhrajyothy | రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాంగులు, వంకలు ఏకమయ్యాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నీరు నిలిచింది. �
పెద్దపల్లి జిల్లా బీజేపీలో వర్గపోరు రాజుకున్నది. అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో కాషాయపార్టీలో ముసలం పుట్టింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్ వైఖరిపై ఐదు మండలాల అధ్యక్షులు తీవ్ర�
Balagam Movie | బంధుత్వాల విలువను చాటిచెప్పిన బలగం సినిమా మరో కుటుంబంలో మార్పు తీసుకొచ్చింది. చిన్న చిన్న కారణాలతో దూరమైన అన్నదమ్ములు ఎంతోమందిని కలిపిన ఈ సినిమా చూసి దూరమైన బంధువులు మళ్లీ కలిశారు. దాదాపు 156 మంది క�
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో జీవం పోసుకున్న గోదావరి నదిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ పులకించిపోయారు. మంచిర్యాల జిల్లా పర్యటన అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్కు వెళ్తూ.. శుక్రవారం సాయంత్రం గోదా
Telangana | పెద్దపల్లి జిల్లా మంథనిలో దారుణం చోటుచేసుకుంది. ఓ కసాయి తండ్రి కన్న కూతురినే అతి కిరాతకంగా నరికి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మంథని మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన గుండ్ల సదయ్య గురువారం ఉదయం కన�
Minister KTR | కొత్తగా నిర్మించిన రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 8న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట�
ఈ చిత్రంలో కన్పించేది పాము అనుకుంటున్నారా? కానే కాదు. ఇది చేప. దీన్ని మలుగు పాపెర అంటారు. ఇది అరుదైన జాతి. చెరువులు, రిజర్వాయర్లలో ఉండే ఈ చేప దొరికితే అదృష్టమే. అనేక ఔషధ గుణాలు ఉండే ఈ చేప ఆరోగ్యానికి ఎంతో మంచ�
ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మినీ ప్లీనరీలు (Mini Plenary) నిర్వహిస్తున్నది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సభలను ఏర్పాట�