Peddapalli | పెద్దపల్లి రూరల్, నవంబర్ 16 : పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి గుంతలను తప్పించబోయి ఓ బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతిచెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
పెద్దపల్లి మండలంలోని (Peddapalli) దస్తగిరిపల్లి- కొలనూర్ గ్రామాల మధ్య కొత్తపల్లి సమీపంలోని వాగుపై ఇటీవలనే పెద్ద బ్రిడ్జి నిర్మించారు. కొన్ని దశాబ్దాల కాలంగా వర్షాలు పడి వరదలొస్తే రాకపోకలు నిలిచి ప్రమాదంగా మార
సింగిల్ విండో ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులంతా వినియోగించుకుని మద్దతు ధర పొందాలని అప్పన్నపేట సింగిల్ విండో చైర్మన్ చింతపండు సంపత్ అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు జడ్జిలను బదిలీ (Judges Tranfer) చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు.
12 ఏండ్ల కింద ఇంటి నుంచి వెళ్లి తిరిగొచ్చిన కొడుకును చూసి పెద్దపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని రంగాపూర్కు చెందిన తల్లి పట్టెం లక్ష్మి భావోద్వేగానికి లోనైంది.