Peddapalli | జన గణన 2026 మొదటి విడత మే 11 నుంచి జూన్ 9 వరకు చేపట్టనున్న నేపథ్యంలో పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మేము సైతం అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
నిరుద్యోగ యువకులకు మెడ్ప్లస్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 25న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Makkan Singh | రామగుండం ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే.. అడ్డంగా నరుకుతం’ అంటూ ఆయన మాట్లా�
Peddapalli DCP | పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ను డీసీపీ బి.రామ్ రెడ్డి నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏసీపీ జి.కృష్ణయాదవ్తో కలిసి సోమవారం రాత్రి స్టేషన్ వచ్చిన ఆయన.. స్టేషన్ భౌగోళిక పరిస్తఇతులు, సిబ్బంది పనిత
Godavarikhani | పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింగరేణి కార్మికులు ప్రయాణిస్తున్న ఓ కారు అతివేగంతో వచ్చి రాజేశ్ థియేటర్ వద్ద ఉన్న కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
Rathotsavam | పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్లో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం శుక్రవారం ఉదయం భక్తుల ఆనందోత్సాహాల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.
జీవితంలో విద్యార్థి దశ అనేది ఒక మైలురాయని, ఆలోచించి వేసే ప్రతి అడుగు భవిష్యత్తును నిర్ధారిస్తుందని శ్రీవాణి కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక అన్నారు.
Godavarikhani | గోదావరిఖని కేంద్రంగా 2021లో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు, ఆజాదీకా అమృత్ మహోత్సవ్, 2024లో విభిన్న రంగాలలో రాణిస్తున్న సుమారు 125 మంది సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబాల పిల్లలను గుర్త