Godavarikhani | గోదావరిఖని కేంద్రంగా 2021లో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు, ఆజాదీకా అమృత్ మహోత్సవ్, 2024లో విభిన్న రంగాలలో రాణిస్తున్న సుమారు 125 మంది సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబాల పిల్లలను గుర్త
పేద కుటుంబానికి చెందిన కోడూరి కొమురమ్మ - శంకర్ గౌడ్ కూతురు సమత వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ గురువారం ఆర్థిక సాయం అందించారు.
Advocate Jalandhar | ఒకప్పుడు ఫేమస్ లాయర్.. కానీ ఆయన జీవితాన్ని కరోనా కుదిపేసింది. కరోనా తర్వాత కేసులు తగ్గిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీనికితోడు సంతానం లేదనే దిగులు! వీటన్నింటితో మానసికంగా కుంగిపోయిన �
Peddapalli | పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే.అలివేణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 24వ తేదీన ఏసీబీ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల నేపథ్యంలోనే ఆమెను స�
రామగుండం కార్పొరేషన్లో ఇటీవల జరిగిన ఎన్నికలను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ర
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీలోని ఓ పెండ్లి వేడుకలో హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానాబాద్ మండలం నారాయణరావుపేటకు చెందిన సత్తయ్య, రామగిరి మండలం బేగంపేటలోని కొముర�
రామగుండంలో రౌడీపాలన కొనసాగుతోందని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని.. అభివృద్ధి పేరిట ఈ రెండేండ్లలో విధ్వంసమే జరిగిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు క�
భూ కొలతల రికార్డులపై రైతులకు, యాజమాన్యులకు భరోసా కల్పించేలా భూ సర్వే పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష లైసెన్స్ సర్వేయర్లకు సూచించారు.