మంత్రి పువ్వాడ | ఖమ్మం నగరం గట్టయ్య సెంటర్లో రూ.14 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ భవనం, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రూ.2 కోట్లతో నిర్మిస్తున్న బీసీ భవన్ నిర్మాణ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ �
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు, మొక్కల పంపిణీ నాలుగోరోజు 2.67 లక్షల మొక్కలు నాటిన ప్రజలు హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా సాగుతున్నది. నాలుగో రోజైన ఆదివారం రాష్ట�
ఏడేండ్లలో మారిన ముఖచిత్రం నాడు కరువుతో అల్లాడిన నేల..నేడు కాళేశ్వరంతో జలవిప్లవం కోనసీమను తలపిస్తున్న మాగాణం నేత కార్మికులకు ఆర్థిక స్థిరత్వం రేపు సిరిసిల్లకు సీఎం కేసీఆర్ రాక సమీకృత కలెక్టరేట్, పలు అ�
సీఎం కేసీఆర్| సీఎం కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం 1
అభివృద్ధి పనులకు శంకుస్థాపన | సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట డివిజన్లో పశుసంవర్థక, సినిమాటోగ్రఫీలశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం రూ. కోటి 50 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంక�
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ | జగిత్యాల పట్టణంలోని శంకులపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం శంకులపల్లె వద్ద రూ. 65 లక్షల నిధులతో నూతనంగ నిర్మిస్తున్న మురికి కాలు�
మంత్రి కేటీఆర్| మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఎల్లారెడ్డిపేటలో మండలంలో డబల్ బెడ్రూం ఇండ్లను ప్రా�
కలెక్టరేట్ను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి | వరంగల్ అర్బన్ జిల్లా నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం పరిశీలించారు.
రేపు మంత్రి కేటీఆర్ పర్యటన | సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ నుంచి ఆయన బయల్దేరి 3 గంటల వరకు సూర్యాపేటకు చేరుకొని �
ఎమ్మెల్యే చిరుమర్తి | నార్కట్ పల్లి మండలంలోని పలు గ్రామాలలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్గొండ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.