మండల-జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్లు రూ.2,655 కోట్లతో 1,8,45 కిలోమీటర్లు ఆప్గ్రేడ్ ఇప్పటికే 1,616 కిలోమీటర్లమేర రోడ్ల నిర్మాణం పూర్తి భూసేకరణ సమస్యలతో ఆగిన మరికొన్ని పనులు హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే త�
ఎమ్మెల్యే కొప్పుల | ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు.
మియాపూర్ : తెలంగాణ రాష్ట్రంలోనే అత్యథిక జనాభా…ఓటర్లు కలిగిన శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉన్న తాను ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిక్షణం కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆ�
మొయినాబాద్ : దశాబ్దాల కల నేరవేరనుండటంతో చిన్న మంగళారం, శంకర్పల్లి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్ర పాలనలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్న నెరవేరని కల తెలంగాణ రాష్ర్టం సిద్ధించకా సీఎం కేసీఆర్ �
బాన్సువాడ : శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి బుధవారం బాన్సువాడ నియోజకవర్గం కేంద్రంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. దసరా పండుగ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ మినిస్టేడియంలో నిర్వహించనున్న
కృష్ణకాలనీ : భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు సంబంధిత కాంట్
ఎర్రగడ్డ : బోరబండ డివిజన్లో రూ.90 లక్షల వ్యయంతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఇందులో వీకర్సెక్షన్లో రూ.62 లక్ష�
బంజారాహిల్స్ : బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో రూ. 1కోటి వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులను గురువారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే క�
మైలార్దేవ్పల్లి : జీహెచ్ఎంసీ చేపడుతున్న అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ సూచించారు. గురువారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలో జరుగుతున్న అభి�
పెద్దఅంబర్పేట : ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో అభివృద్ధి వైపు వెళ్లాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిలు అన్నారు. ఆదివారం సుమా�
పెద్దేముల్ : గ్రామాల అభివృద్ధే టిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని కందనెల్లిలో సుమారు రూ. 4లక్షల డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించనున్న సీసీ రో