పెద్దేముల్ : గ్రామాల అభివృద్ధే టిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని కందనెల్లిలో సుమారు రూ. 4లక్షల డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించనున్న సీసీ రో
మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 1 : వార్డులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్ర నివేదికను రూపొందించాలని అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ పేర్కొన్నారు. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డుల�
ఎమ్మెల్యే గణేష్ గుప్తా | నిజామాబాద్ నగరంలో ఎలక్ట్రికల్ వాహనంలో తిరుగుతూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
గోల్నాక : ప్రణాళికా బద్ధంగా నియోజకవర్గం అభివృద్థి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందుకు సంబధించి భవిష్యత్తు తరాలకు అనుగుణంగా కొత్తగా డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్లు ఏర్పాటు చేస్తున�
అంబర్పేట : గ్రేటర్ హైదరాబాద్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.5177 కోట్లు నిధులు విడుదల చేయడం చరిత్రలోనే కొత్త అధ్యాయమని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి పట్ల
చేవెళ్ల రూరల్ : గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం రూ. 20 లక్షలతో పల్లెప్రకృతి వనం, పిల్లల ఆట స్థలం, రూ. 6.5 లక్షలతో కంటైనర్ గ�
వికారాబాద్ : వికారాబాద్ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని కొత్తగడి సమీపంలో పీహెచ్సీ సబ్ సెంటర్ ఏర్పా�
అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలో ఇక నుంచి జోరుగా అభివృద్ధి పనులు జరుగనున్నాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో బీటీ, సీసీ, వీడీసీసీ రోడ్డు పనులను చేపడుతున్నట్లు �
షాద్నగర్ : నిర్దేశించిన గడువులో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడారు. �
పని చేయని గుత్తేదారులను తొలగించాలని, ఆయా పనులకు షార్ట్ టెండర్ పిలిచి పనులు త్వరితగతిన చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి | చంపాపేట డివిజన్ పరిధిలో నిధుల లేమితో నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు.
బడంగ్పేట్ : బడంగ్పేట్ కార్పొరేషన్లోని అన్ని డివిజన్ల అభివృద్ధికి కృషిచేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం టీఆర్ ఎస్ పార్టీ నాయకుడు బొర జగన్రెడ్డి, కోఅప్ష�
కొండాపూర్ : ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడుతూ ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే