నగరం నలుమూలలా అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ సీఎస్ సోమేశ్కుమార్ అధ్యక్షతన ఏర్పాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖలన్నింటితో భాగస్వామ్యం మెరుగైన వసతుల కల్పన లక్ష్యంగా పనిచేయాలని ఆదేశం విశ్వనగరంగా వెలు�
అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులపై అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల సమరం ముగియడంతో అధికార యంత్రాంగం అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. దాదాపు 36 రోజులపాటు ఎన్నికల కోడ్ ఉండడంతో చాలాచోట్ల నిలిచిన పనులను పరుగు పెట్టించేందుకు చర్యలు ప్రారంభించ�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి పరిశీలించారు. మొదటగా స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మా