కడెం : నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని, గ్రామాల్లో అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి స్థానిక ప్రజాప్రతిన�
చిక్కడపల్లి : అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులకు సూచించారు. రాంనగర్ డివిజన్ శ్రీరాంనగర్ లో 4 లక్షల రూపాయల వ్యయంతో, సూర్యనగర్ బ�
తాండూరు రూరల్ : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. గురువారం ఆయన తాండూరు మండ లం, గౌతాపూర్, కోటబాసుపల్లిల్లో నిర్మాణంలో ఉన్న వైకుంఠధ
బడంగ్పేట : రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ మున్సిపాలిటీలను ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ కమిషనర్ ఆర్ జ్ఞానే�
అంబర్పేట : జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇంకా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని చెప్పారు. బ�
మండల-జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్లు రూ.2,655 కోట్లతో 1,8,45 కిలోమీటర్లు ఆప్గ్రేడ్ ఇప్పటికే 1,616 కిలోమీటర్లమేర రోడ్ల నిర్మాణం పూర్తి భూసేకరణ సమస్యలతో ఆగిన మరికొన్ని పనులు హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే త�
ఎమ్మెల్యే కొప్పుల | ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు.
మియాపూర్ : తెలంగాణ రాష్ట్రంలోనే అత్యథిక జనాభా…ఓటర్లు కలిగిన శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉన్న తాను ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిక్షణం కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆ�
మొయినాబాద్ : దశాబ్దాల కల నేరవేరనుండటంతో చిన్న మంగళారం, శంకర్పల్లి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్ర పాలనలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్న నెరవేరని కల తెలంగాణ రాష్ర్టం సిద్ధించకా సీఎం కేసీఆర్ �
బాన్సువాడ : శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి బుధవారం బాన్సువాడ నియోజకవర్గం కేంద్రంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. దసరా పండుగ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ మినిస్టేడియంలో నిర్వహించనున్న
కృష్ణకాలనీ : భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు సంబంధిత కాంట్
ఎర్రగడ్డ : బోరబండ డివిజన్లో రూ.90 లక్షల వ్యయంతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఇందులో వీకర్సెక్షన్లో రూ.62 లక్ష�