MLA Chirumarthi | నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి శంకుస�
ఎర్రగడ్డ: వనరులను సద్వినియోగం చేసుకోవటంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ ప్రభాత్నగర్లో రూ.46 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన సోమవారం �
అత్తాపూర్ : హైదర్గూడ మూసీ వద్ద ఉ్న స్మశానవాటికను దశల వారిగా అభివృద్ధి చేస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. సోమవారం ఆయన జీహెచ్ఎంసీ అధికారులలో కలిసి స్మశానవాటికను పరీశీలించారు. గత
ఇబ్రహీంపట్నం : హైదరాబాద్ శివారుల్లో విస్తరించి నూతనంగా ఏర్పడిన కాలనీల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన్నట్లు ఎమ్మెల్యే కిషన్రెడ్డి తెలిపారు. ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని 11వ వార్డులోని మైహోమ్స్�
పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు ఖమ్మం, జనవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటన ఖరారైంది. ముందుగా నిర్ణయించిన ప�
తెలంగాణలో ఇప్పటివరకు లక్షా 32వేల ఉద్యోగాలు భర్తీ చేశాం అనవసరమైన మాటలతో ప్రజలను మోసం చేయనొద్దు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి నవాబుపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, సంక్షేమం, అభివృద్ధిలో సికింద్రాబాద్ను అగ్రస్థానంలో తీర్చిదిద్దుతున్నామని తెలంగాణ శాసనసభ ఉపసభాపతి తీగుల్ల పద్మారావు�
పరిగి : పరిగి పట్టణం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పరిగి పట్టణంలోని 5వ వార్డులో రూ. 5లక్షలతో మురికి కాలువ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ
గోల్నాక : వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు కొత�
బడంగ్పేట : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడ జరగడం లేదని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ తిరుమల్ నగర్ కాల
Mayor Vijayalaxmi | బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బుధవారం ప్రారంభించారు.
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ చంద్రయాన్గూడ గ్రామంలో సీసీరోడ్డు, డ్రైనేజీ పనులు ప్రారంభం నందిగామ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని షాద్నగర్ ఎమ�
కలెక్టర్ క్రాంతి | జిల్లా ప్రభుత్వ దవాఖానకి సంబంధించిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్య శాఖ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రభు�