బంజారాహిల్స్ : వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో అభివృద్ది పనులను చేపట్టేందుకు ఎమ్మెల్సీ కోటాలో నిధులను కేటాయించాలని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి బుధవారం ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్రావును కోరారు. డ
కాచిగూడ : స్థానిక ప్రజల సహాకారంతో నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెలుతున్నట్లు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్లోని లింగంపల్లి నుండి చెప్పల్బజార్ హరిమాజిద్ వ�
అంబర్పేట : గోల్నాక డివిజన్ నెహ్రూనగర్లో ఉన్న యూపీహెచ్సీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మోడల్ దవాఖానగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఇక్కడి పట్టణ ప్రాథమిక ఆ
బంజారాహిల్స్ : అభివృద్ది కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని బంజారా�
బేగంపేట్ : ప్రజలు సమస్యలపై ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. మంగళవారం సనత్నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్పేట
షాబాద్ : ప్రభుత్వ నిధులతో గ్రామాలన్నీ ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని పెద్దవేడులో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల
ఆరు నెలల్లో రూ. 13.28 కోట్లతో 74 అభివృద్ధి పనులు ఉప్పల్, నవంబర్ 15 : జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గత ఆరు నెలల్లో (ఏప్రిల్ 2021- సెప్టెంబర్) వరకు వివిధ అభివృద్ధి పనుల
కాచిగూడ : నియెజకవర్గంలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి కాచిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడ�
కొడంగల్ : మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నాగరాజును ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ ప�
గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధి వేగవంతం చేశామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించి రూ.కోట్ల వ్యయంతో కొత్త రహదారులు నిర్మిస్తున్నమన్
షాబాద్ : సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం శుభోదయం కార్యక్రమంలో భాగంగా షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల �
మైలార్దేవ్పల్లి : నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మైలార్దేవ్పల్లి డివిజన్లోని పద్మశాలిపురం , ల